Praja Kshetram
తెలంగాణ

కొండాపూర్ ఎంపీడీవో ఆధ్వర్యంలో చలివేంద్రం

కొండాపూర్ ఎంపీడీవో ఆధ్వర్యంలో చలివేంద్రం

 

కొండాపూర్ మార్చి 29(ప్రజాక్షేత్రం):కొండాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు పక్కన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వేసవి బారి నుంచి ప్రజలు తమకు తాముగా రక్షించుకోవాలని డాక్టర్లు చెప్పే సూచనలు పాటించాలని. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లాలని, బయటికి వెళ్లేటప్పుడు ఒక టవలు లేదా గొడుగును వాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మర్రి ప్రదీప్ కుమార్, కొండాపూర్ పంచాయతి సెక్రటరీ ఓం ప్రకాష్, కొండాపూర్ మాజీ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Related posts