Praja Kshetram
జాతీయం

జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్‌!

జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్‌!

ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ-ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్‌’ అనే నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్‌ చేశారు.

ఇద్దరు విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది.

విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ తొలగించారు.

Related posts