Praja Kshetram
క్రైమ్ న్యూస్

రైతుబంధు డబ్బులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు

రైతుబంధు డబ్బులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు

 

 

హైదరాబాద్ అక్టోబర్ 09 (ప్రజాక్షేత్రం):అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన నల్గొండ జిల్లా అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14.63 లక్షల రైతుబంధు సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019లో జయశ్రీ పాస్ బుక్ జారీ చేశారు. జయశ్రీ, జగదీశ్, పట్టాదారులు రైతుబంధు నిధులను సగం సగం పంచుకున్నారు.

Related posts