Praja Kshetram
తెలంగాణ

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు…

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు…

 

చేవెళ్ల నవంబర్ 03(ప్రజాక్షేత్రం):ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటున్న ప్రజలు… సంఘటన జరిగి నాలుగు గంటలవుతున్న ఎమ్మెల్యే రాకపోవడంపై ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు..పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుండి పంపించి వేశారు.కాగ ఇప్పటి వరకు ప్రమాదంలో 25 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

Related posts