అవసరానికి భార్య పుట్టింటి సొమ్ము,స్త్రీ ధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగిచ్చేయాలి: సుప్రీం కోర్టు
ఢిల్లీ ఏప్రిల్ 26+ప్రజాక్షేత్రం): పుట్టింటివారు ఇచ్చిన బంగారు నాణేలు భర్త తనకు చెప్పకుండా వాడేశాడన్న మహిళ తన స్త్రీధనం తనకు తిరిగిప్పించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైనం కేసులో తాజాగా తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం అవసరానికి తీసుకున్న భార్య డబ్బును తిరిగివ్వాల్సిన నైతిక బాధ్యత భర్తదని వ్యాఖ్య భార్య సొమ్ము వాడుకున్నందుకు పరిహారం కలుపుకుని రూ.25 లక్షలు చెల్లించాలని భర్తకు ఆదేశం కేరళ కి చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు తీర్పు