Praja Kshetram
జాతీయం

అంబేద్కర్ కి పూజలు చేసిన మోదీ

అంబేద్కర్ కి పూజలు చేసిన మోదీ

 

ముంబై మే 18 (ప్రజాక్షేత్రం): ప్రధాని మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు.ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు.తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు.

Related posts