Praja Kshetram
Home Page 102
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌కు మూడింతల ప్రగతి.. అమిత్ షా హామీ

Praveen
ఆంధ్రప్రదేశ్‌కు మూడింతల ప్రగతి.. అమిత్ షా హామీ     అమరావతి జనవరి 19(ప్రజాక్షేత్రం):కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కొండపావులూరులో జరిగిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్
తెలంగాణ

ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు

Praveen
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు   చేవెళ్ల జనవరి 19(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలోని కమ్మెట గ్రామానికి చెందినటువంటి గొల్లగూడ యాదయ్య తండ్రి హనుమయ్య వయసు 50 సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
తెలంగాణ

సింగపూర్‌తో తెలంగాణ సర్కార్‌ మరో భారీ ఎంవోయూ

Praveen
సింగపూర్‌తో తెలంగాణ సర్కార్‌ మరో భారీ ఎంవోయూ   -రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్క్‌ ఏర్పాటుకు నిర్ణయం. -హైదరాబాద్‌ను బిజినెస్‌ క్యాపిటల్‌ చేసేందుకు కృషి. హైదరాబాద్ జనవరి 19(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు లబ్ధి

Praveen
బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు లబ్ధి     -రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌   కాగజ్‌నగర్‌, జనవరి 19(ప్రజాక్షేత్రం):బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు ఎంతగానో లబ్ధి జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌
తెలంగాణ

ఈ దరఖాస్తు ఫారం నింపితే రేషన్ కార్డు మీ ఇంటికే..!!

Praveen
ఈ దరఖాస్తు ఫారం నింపితే రేషన్ కార్డు మీ ఇంటికే..!!     -రేషన్ కార్డు కొరకు మరో కొత్త దరఖాస్తు   హైదరాబాద్ జనవరి 19(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల
తెలంగాణ

మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

Praveen
మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి   -శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు శంకర్ పల్లి జనవరి 19(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పైన భౌతికంగా,
తెలంగాణ

రేషన్ కార్డుల సర్వేను వేగవంతంగా పూర్తి చేస్తాం: పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్

Praveen
రేషన్ కార్డుల సర్వేను వేగవంతంగా పూర్తి చేస్తాం: పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్   నిజామాబాద్, జనవరి 17(ప్రజాక్షేత్రం):ఆలూరు మండల పరిధిలోని దేగాం గ్రామంలో కొత్త రేషన్ కార్డుల సర్వేను శుక్రవారం సెక్రెటరీ శ్రీనివాస్ నిర్వహించారు.అలాగే
తెలంగాణ

ఏసీబీ వలలో డిండి ఏఆర్‌ఐ

Praveen
ఏసీబీ వలలో డిండి ఏఆర్‌ఐ   హైదరాబాద్ జనవరి 17(ప్రజాక్షేత్రం): నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం గుండ్లపల్లి మండలం డిండిలోని తహశీల్దార్ కార్యాలయంలో అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న నేనావత్ శ్యామ్ నాయక్,
తెలంగాణ

గిరిజనుల భూములు లాక్కుంటున్న… కాంగ్రెస్ ప్రభుత్వం

Praveen
గిరిజనుల భూములు లాక్కుంటున్న… కాంగ్రెస్ ప్రభుత్వం   -మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకర్ పల్లి జనవరి 17(ప్రజాక్షేత్రం):కొండకల్ తండా, వెలమల తండాలో గిరిజనుల భూములు లాక్కుంటున్న… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులకు మద్దతు
తెలంగాణ

అందరికీ రేషన్ కార్డులు దక్కేనా..!

Praveen
అందరికీ రేషన్ కార్డులు దక్కేనా..!   -సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 83వేల కుటుంబాలు మాత్రమే గుర్తింపు -గ్రేటర్‌లో 20.15 లక్షల కుటుంబాలకే పూర్తయిన సర్వే -ఇంకా సర్వేజరగని కుటుంబాలు 3లక్షల వరకు ఉన్నట్లు