కుట్రలతో నా నోరు మూయించలేరు : కేటీఆర్ హైదరాబాద్, జనవరి 07(ప్రజాక్షేత్రం):తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నా మాటలను గుర్తించుకోండి అంటూ ఈ ఎదురుదెబ్బల నుంచి
ఫ్రీ లాంచింగ్ పేరుతో క్రీతిక ఇన్ఫ్రా డెవలపర్స్ భారీ మోసం ఉప్పల్ జనవరి 07(ప్రజాక్షేత్రం):ఫ్రీ లాంచింగ్ పేరుతో క్రీతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ సుమారు 180 మంది కస్టమర్ల నుంచి సుమారు రూ.70
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది న్యూఢిల్లీ, జనవరి 07(ప్రజాక్షేత్రం):ఢిల్లీ అసెంబ్లీ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న ఒకే విడుతలో పోలింగ్ నిర్వహించి, 8వ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీల మధ్య త్రిముఖ పోరు న్యూఢిల్లీ, జనవరి 07(ప్రజాక్షేత్రం):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న ఒకే
కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ హైదరాబాద్, జనవరి 07(ప్రజాక్షేత్రం):బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది.
శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి ప్రత్యేక పూజలు శంకర్ పల్లి జనవరి 07(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల
తెలంగాణలో కొత్త ఓటరు జాబితాను విడుదల.. హైదరాబాద్ జనవరి 06(ప్రజాక్షేత్రం):తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489
జవాన్ల వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు బీజాపూర్ జనవరి 06(ప్రజాక్షేత్రం): ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం నక్సల్స్ వాహనాన్ని పేల్చివేసిన ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ కి చెందిన ఎనిమిది మంది జవాన్లు,
శంషాబాద్లో ఉద్రిక్తత.. పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట శంషాబాద్ జనవరి 06(ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో బీజేపీ నాయకుల పార్టీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆరాంఘర్