గోవాలో పడవ విషాదం : ఒకరు మృతి.. 20 మంది సేఫ్ పనాజీ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం): ఉత్తర గోవాలోని కలంగుటే బీచ్లోని అరేబియా సముద్రంలో పర్యాటక పడవ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా,
సంక్రాంతి కానుకగా పేదలకు శుభవార్త ఖమ్మం, డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం): సంక్రాంతి కానుకగా అర్హులైన కుటుంబాలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన జ్యోతి భీమ్ భరత్ శంకర్ పల్లి డిసెంబర్ 26 (ప్రజాక్షేత్రం):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్
నేర్మట నుండి శేరిగూడెం లింకురోడ్డును బాగు చేయండి -సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ -గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలి చండూర్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):నేర్మట నుండి శేరిగూడెం
10 లక్షల రూపాయలు దొంగలించిన నిందితులు అరెస్టు -సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులు -వాణిజ్య సముదాయల దగ్గర వ్యాపారస్తులు సీసీ కెమెరాలు చేసుకోవాలి -సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య కొండాపూర్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):మునిపల్లి పోలీస్
చలికాలంలో చిరుజల్లులు. -ఆగం ఆగం అవుతున్న రైతన్నలు పెద్దేముల్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):శీతాకాలంలో చిరుజల్లులతో పెద్దేముల్ మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుండి చిరుజల్లులతో ముసురు వర్షం కురిసింది. కురిసిన వర్షంతో పనులకు ఆటంకం
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ వికారాబాద్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత -శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని కన్నుమూశారు -ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించారు హైదరాబాద్, డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):మాజీ ప్రధాని డాక్టర్
మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ మెదక్, డిసెంబర్ 25(ప్రజాక్షేత్రం):క్రిస్మస్ పర్వదాన్ని పురస్కరించుకుని మెదక్ సీఎస్ఐ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం
4వేలైన్ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయండి దుబ్బాక డిసెంబర్ 25(ప్రజాక్షేత్రం):4వేలైన్ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన మెదక్ ఎంపీ