జకీర్ హుస్సేన్ కన్నుమూత హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రూప్-2 పరీక్ష హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష ఆదివారం కొనసాగుతోంది. ఇవాళ, రేపు గ్రూప్-2 పరీక్షల నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
భూమిలేని నిరుపేదలకు సర్కార్ తీపికబురు హైదరాబాద్, డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): భూమిలేని నిరుపేదలకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తుందని
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లులపై కేంద్రం పునరాలోచన న్యూఢిల్లీ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. తాజాగా లోక్ సభ బిజినెస్ జాబితా
శ్రీతేజను పరామర్శించిన మందకృష్ణ హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజను పరామర్శించేందుకు ఇప్పటివరకు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాకపోవడం శోచనీయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
ఏపీలో పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అమరావతి డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పట్టణాల్లో
అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు -సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ -మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు -ఈ ఉదయం చంచల్
రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది : ప్రధాని మోదీ -రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శ -మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న ప్రధాని -ఈ
ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఖర్గే వెల్లడించారన్న సీఎం -ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో కీలక పాత్ర పోషించామన్న