Praja Kshetram
Home Page 129
సినిమా న్యూస్

సమంతకి పితృవియోగం

Praveen
సమంతకి పితృవియోగం   హైదరాబాద్, నవంబర్ 29(ప్రజాక్షేత్రం):సినీనటి సమంత కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసఫ్ ప్రభు శుక్రవారం మృతి చెందాడు. తండ్రి మృతిపై భావోద్వేగ పోస్టును సమంత తన ఇన్
తెలంగాణ

జైలుకెళ్లిన వారు సీఎం అవుతారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కవిత!

Praveen
జైలుకెళ్లిన వారు సీఎం అవుతారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కవిత!   -జైలుకెళ్లిన వారు సీఎం అవుతారంటే కవితకు అవకాశం ఉందన్న రేవంత్ రెడ్డి -ముఖ్యమంత్రి పదవి కాంట్రవర్సీ వ్యాఖ్యల కోసం లేదన్న
తెలంగాణ

అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ కవి – డా.జి. భాస్కర్ యాదవ్

Praveen
అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ కవి   -డా.జి. భాస్కర్ యాదవ్ హైదరాబాద్ నవంబర్ 29(ప్రజాక్షేత్రం):పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఎస్. వి. కె. పి. ఏస్ ,డా. కె. ఎస్.రాజు ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో రెండు
తెలంగాణ

కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ కల సాకారం – మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

Praveen
కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ కల సాకారం   -రాష్ట్రం ఉన్నంతకాలం ఆయన ఉంటారు -రాజకీయ చతురతతో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు -బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు -మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
తెలంగాణ

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి

Praveen
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి   -ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి శంషాబాద్‌ నవంబరు 29 (ప్రజాక్షేత్రం):విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం
తెలంగాణ

వేనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. లగచర్ల భూ సేకరణ రద్దు  

Praveen
వేనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. లగచర్ల భూ సేకరణ రద్దు హైదరాబాద్‌ నవంబర్ 29(ప్రజాక్షేత్రం): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూ సేకరణ రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 
తెలంగాణ

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..!!

Praveen
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..!!   -సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ హైదరాబాద్‌ నవంబర్ 29 (ప్రజాక్షేత్రం):ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం
తెలంగాణ

1150 కిలోమీటర్ల శబరిమల పాదయాత్ర చేసిన శంకర్‌పల్లి అయ్యప్ప స్వాములకు సన్మానం

Praveen
1150 కిలోమీటర్ల శబరిమల పాదయాత్ర చేసిన శంకర్‌పల్లి అయ్యప్ప స్వాములకు సన్మానం   శంకర్‌ పల్లి నవంబర్ 28 (ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మున్సిపాలిటీకి చెందిన సాయి భాస్కర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 1150 కిలోమీటర్ల
తెలంగాణ

శంకర్‌పల్లిలో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్

Praveen
శంకర్‌పల్లిలో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్   శంకర్‌ పల్లి నవంబర్ 28 (ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి పట్టణ పరిధిలో గురువారం ముదిరాజ్ సంఘం భవనాన్ని చేవెళ్ల
తెలంగాణ

విద్యార్థులను సొంతబిడ్డల్లా చూసుకోవాలి : సీఎం

Praveen
విద్యార్థులను సొంతబిడ్డల్లా చూసుకోవాలి : సీఎం   ప్రజాక్షేత్రం, వెబ్‌డెస్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులను సొంతబిడ్డల్లా చూసుకోవాలని, వారికి పరిశుభ్రమైన ఆహారం అందించేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం