అదానీ దేశం పరువు తీస్తే… జగన్ రాష్ట్ర పరువు తీశారు : షర్మిల -రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన షర్మిల -జగన్-అదానీ విద్యుత్ డీల్ పై విచారణ చేయించాలని విజ్ఞప్తి -డీల్
పురుగుల మందు డబ్బాలతో నిరసన.. దిలావపూర్లో ఉద్రిక్తత ప్రజాక్షేత్రం వెబ్డెస్క్: నిర్మల్ జిల్లా దిలావపూర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్- భైంసా హైవేపై స్థానికులు రెండో రోజూ
గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు.. ఓడితే ట్యాంపరింగ్ జరిగినట్టా..? సుప్రీం కోర్టు ఇటీవల దేశంలో ఈవీఎంల పని తీరుపై పలువురు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష
ఓటర్ లిస్ట్ జాబితా పై సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ వెంకయ్య గౌడ శంకర్ పల్లి నవంబర్ 26 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్ అధ్యక్షతన అన్ని
విశ్వర్షి వాసిలి వాజ్గ్మయంపై పెనుగొండలో అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ నవంబర్ 26(ప్రజాక్షేత్రం): 2 వ భాగం (కొనసాగుతుంది.) ‘విశ్వర్షి’గా పేరుపొందిన డా. వాసిలి వసంతకుమార్ గారు తన కలం నుండి
భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజాక్షేత్రం):కార్తీక మాసం శుభప్రదం. శుభకార్యాలు, మంచి పనులు చేస్తుంటారు. బంగారం కొనుగోలుపై మహిళలు ఆసక్తి చూపిస్తారు. గత కొన్నిరోజులుగా బంగారం, వెండి
దామోదర వర్సెస్ గూడెం.. గొడవకు కారణం ఇదేనా..? సంగారెడ్డి జిల్లా నవంబర్ 25 (ప్రజాక్షేత్రం):CSR నిధుల వినియోగం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో రాజకీయ వేడి రాజేస్తుంది. జిల్లా అభివృద్ధికి CSR నిధులు వాడుతుంటే
బీఆర్ఎస్ లో కులవివక్ష ఉంది.. సంచలన విషయాలు బయటపెట్టిన మాజీ కార్యకర్త హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ లో కులవివక్ష ఉందని ఆ పార్టీ మాజీ కార్యకర్త గుండమల్ల రాజేంద్ర కుమార్ సంచలన
పోక్సో కేసులో నిందితులకు జైలు, జరిమానా -బాధితురాలికి నష్టపరిహారం రంగారెడ్డి కోర్టులు, నవంబరు 25(ప్రజాక్షేత్రం): ప్రేమ పేరుతో ఓ బాలికను వేధించి అసభ్యంగా ప్రవర్తించి, లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మహ్మద్కు మూడేళ్ల కఠిన
లగచర్ల దాడి ఘటనలో అమాయకులను జైల్లో పెట్టారు హైదరాబాద్, నవంబర్ 25(ప్రజాక్షేత్రం):లగచర్ల దాడి ఘటనలో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 24 మందితో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి