దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి
దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి -కలెక్టరేట్ ముందు దివ్యాంగుల ధర్నా గద్వాల న్యూటౌన్, నవంబరు 23 (ప్రజాక్షేత్రం):దివ్యాంగులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు అన్నారు. శనివారం కలెక్టరేట్ ముందు
