డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడాలి -ప్రజల్లో ఉమ్మడి రాజకీయ చైతన్యాన్ని పెంచాలి -డీఎంజేయూ ఆవిర్భావ సభలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి -మహబూబాబాద్ లో ఆవిర్భావ సభ,జెండా ఆవిష్కరణ మహబూబాబాద్ నవంబర్
కారు ఉంది కదా అని అడ్డగోలుగా వెళ్లిన వ్యక్తికి షాక్ ఇచ్చిన కేరళ పోలీసులు.. ప్రజాక్షేత్రం ఇంటర్నెట్ డెస్క్: అంబులెన్స్ అంటే ఎటువంటి వాహనమో అందరికీ తెలిసిందే. మనుషుల ప్రాణాలకు అత్యంత ప్రమాదం
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం -ఢిల్లీలో ఆ స్థాయిలో వాయుకాలుష్యం -429గా నమోదైన ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ న్యూఢిల్లీ, నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. శనివారం ఉదయం
గద్దర్ కూతురికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవి హైదరాబాద్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్పర్సన్గా
బైక్ డిక్కీలో నుంచి నగదు చోరీ కోరుట్ల టౌన్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం): అప్పుడే బ్యాంకులో నుంచి ఓ వ్యక్తి డ్రా చేసిన డబ్బులను గుర్తు తెలియని దుండగులు దొంగిలించుకు పోయిన సంఘటన
రాహుల్ గాంధీ బ్యాగ్లో సోదాలు ముంబై నవంబర్ 16 (ప్రజాక్షేత్రం): మహారాష్ట్రలోని అమరావతిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బ్యాగును ఎన్నికల సంఘం అధికారులు శనివారం తనిఖీ
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం! -బీసీ రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు
మూడు నెలలు ఇక్కడే ఉండటానికి సిద్దం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):పేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే.. మూసీ ప్రక్షాళనకు తానే సహకరిస్తానని కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి
తండ్రి భౌతిక కాయం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న నారా రోహిత్.. ఓదార్చిన చంద్రబాబు హైదరాబాద్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు సోదరుడు, నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో శనివారం
లగచర్ల గిరిజనులపై కుట్రపూరిత కేసులు షాద్నగర్, నవంబరు 16(ప్రజాక్షేత్రం):లగచర్ల గిరిజన రైతులను పరామార్శించడానికి లంబాడి హక్కుల పోరాట సమితి ఈనెల 20న చలో లగచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం సమితి