నాలుగు రోజులకో జర్నలిస్టు హతం -చాలా కేసుల్లో శిక్షలు పడని వైనం -యునెస్కో నివేదిక స్పష్టం హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం):2022-23లో ప్రతి నాలుగు రోజులకు ఒక జర్నలిస్ట్ మరణించాడని, జర్నలిస్టుల హత్యలకు సంబంధించిన
త్వరలోనే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తాం : డిప్యూటీ సీఎం భట్టి యాదాద్రి భువనగిరి నవంబర్ 03 (ప్రజాక్షేత్రం):వచ్చే ఏడాది మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేసి 4వేల
దళితుడు చనిపోయిన బెడ్ను భార్యతో కడిగించారు.. ప్రభుత్వ దవాఖానలో అమానుష భోపాల్ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం): బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామ్రాజ్
వరుస చోరీలతో బెంబేలు -మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -ఇళ్లతో పాటు కిరాణ డబ్బాలకు కన్నాలు -పోలీసుల నిఘా కరువు ధరూరు, నవంబరు 3 (ప్రజాక్షేత్రం) :మండల
తెలంగాణ కుల గణన దేశానికి రోల్ మోడల్ కావాలి -కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయండి -ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నవంబర్ 2 (ప్రజాక్షేత్రం) ఉదయపూర్ డిక్లరేషన్
అక్రమంగా ఎస్సారెస్పీ కాలువ మట్టి తరలింపు… చివ్వేంల నవంబర్ 02(ప్రజాక్షేత్రం): అక్రమంగా ఎస్సారెస్పీ కాల్వ మట్టి తరలింపు.. వివరాలకు వెళ్తే చివ్వేంల టు కాసిం పేట మార్గమధ్యలో ఎస్సారెస్పీ కాలువ రాత్రి వేళలో
పెద్దేముల్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ వైన్స్ లో చోరీ. -సుమారు రూ.5 నుంచి 10వేలు తీసుకెళ్లినట్లు వైన్స్ యజమాని వెల్లడి. -రూ.5 వేల విలువగల మందు బాటిల్ మాయం పెద్దేముల్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):పెద్దేముల్
తెలంగాణ సచివాలయం వద్ద భద్రతను చేపట్టిన టీజీఎస్పీఎఫ్ హైదరాబాద్, నవంబర్ 01 (ప్రజాక్షేత్రం): తెలంగాణ సచివాలయంలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) భద్రతను చేపట్టింది. సచివాలయ భద్రతకు ఎస్పిఎఫ్కు చెందిన మొత్తం
రూ.7కోట్ల విలువ గల డ్రగ్స్ స్వాధీనం శంషాబాద్ నవంబర్ 01 (ప్రజాక్షేత్రం):రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ ఏ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.