ప్రాణం తీసుకున్న కరెంటు తీగలు -ఆకుల కోసం చెట్టు ఎక్కి తిరిగిరాని లోకాలకు… – చెట్టు పైన కరెంటు తీగలకు ఆనుకొని పిట్టలాగా పోయిన ప్రాణం మొయినాబాద్ నవంబర్ 01 (ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండల కేంద్రంలోని
తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన అఘోరి ఇష్యూ మంచిర్యాల నవంబర్ 01 (ప్రజాక్షేత్రం): గత కొన్ని రోజులుగా తెలంగాణలో అఘోరి అలియాస్ శ్రీనివాస్ విషయం హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అఘోరి
సాధ్యమయ్యే గ్యారంటీలే ఇవ్వండి -కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేషనల్ బ్యూరో ప్రజాక్షేత్రం: కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన హామీలు ప్రకటించరాదని, బడ్జెట్ను దృష్టిలో పెట్టుకునే గ్యారంటీలను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్
త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 01 (ప్రజాక్షేత్రం):త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన
వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ దొంగ అరెస్ట్ వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్లో తన బంధువులు… స్నేహితుల పేరుతో ఫేక్ ఐడిలు సృష్టించి లోన్ తీసుకున్నట్లుగా తన ఖాతాలోకి మేనేజర్ విశాల్ డబ్బు
సుందీకరణ కాదు.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు : దేశవ్యాప్త ఆందోళనకు సిద్దమవుతున్న ఎన్జీవోస్ హైదరాబాద్ నవంబర్ 01 (ప్రజాక్షేత్రం): మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టుకాదని, ఓ రియల్
పోలీసు విచారణకు రాజ్ పాకాల చేవెళ్ల నవంబర్ 01 (ప్రజాక్షేత్రం): జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల తన న్యాయవాదితో కలిసి చేవెళ్ల ఎక్సైజ్ పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. ఈ
సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. 15 రోజుల పాటు బూత్ కమిటీల నియామకం -సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ ప్రజాక్షేత్రం తెలంగాణ బ్యూరో: సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బూత్ స్థాయి నుంచి
వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి గుంటూరులో 26న మాల మహా గర్జన అఖిల భారత మాల సంఘాల జె.ఎ.సి చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ విశాఖపట్నం, నవంబర్ 1(ప్రజాక్షేత్రం): రిజర్వేషన్ల
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా : కేటీఆర్ హైదరాబాద్ నవంబర్ 01(ప్రజాక్షేత్రం): కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వివరించారు కేటీఆర్.