సకుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం లగ్గం శంకర్ పల్లి అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం):సహ కుటుంబంతో చూడవలసిన చిత్రం లగ్గం అని, వీక్షకులు అంటున్నారు. చాలా రోజుల తర్వాత బంధాలకు సంబంధించిన, విలువలు ఏ విధంగా
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):వీఆర్వో వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది,మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకు నేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి
ఏఐసీసీ చీఫ్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ.. హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజాక్షేత్రం):ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన
పోలీసు కానిస్టేబుళ్లతో కూలీ పనులా..? కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే సబిత ఫైర్ హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజాక్షేత్రం):మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, నేడు సిరిసిల్ల, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్లలో ఆందోళన చేస్తున్న పోలీసు
బలగం సినిమా తరహాలో మరో కుటుంబ కథ చిత్రం “లగ్గం”.. రిలీజ్ ఎప్పుడంటే..! హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):జబర్ధస్త్ కమెడీయన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ
తప్పులు మీవి శిక్షలు మాకా ….? -ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్లు వ్యవసాయ భూములుగా ధరణి పోర్టల్ లో దర్శనం -జీ ఓ 111 కంటే ముందుకొన్న పాట్లు కూడా వ్యవసాయ
భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణకు
అటవీ,రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : వికారాబాద్ కలెక్టర్ వికారాబాద్ అక్టోబర్ 23 (ప్రజాక్షేత్రం):అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. బుధవారం
ప్రభుత్వ భూమిలో నిర్మాణాల కూల్చివేత..రెవెన్యూ అధికారుల పక్షపాతం శంషాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవ్ పల్లి టీఎన్జీవోస్ కాలనీలో సర్వేనెంబర్ 156 లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో