Praja Kshetram
Home Page 156
జాతీయం

ముంబైలో దారుణం.. హోంవర్క్ చేయలేదని కొట్టిన ట్యూషన్ టీచర్.. చావుబతుకుల మధ్య బాలిక

Praveen
ముంబైలో దారుణం.. హోంవర్క్ చేయలేదని కొట్టిన ట్యూషన్ టీచర్.. చావుబతుకుల మధ్య బాలిక   ప్రజాక్షేత్రం వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ట్యూషన్ టీచర్ కొట్టడంతో
తెలంగాణ

ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారి …

Praveen
ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారి …   హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్
తెలంగాణ

శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ ప్రారంభించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Praveen
శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ ప్రారంభించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకర్ పల్లి అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్,
క్రైమ్ న్యూస్

మైనర్ బాలికపై సిఐ రవికుమార్ అత్యాచార యత్నం

Praveen
మైనర్ బాలికపై సిఐ రవికుమార్ అత్యాచార యత్నం   -బాలిక తల్లిదండ్రుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన ఖాజీపేట్ పోలీసులు హన్మకొండ, అక్టోబర్ 23 (ప్రజాక్షేత్రం):వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ

ఈనెల 25వ తారీకున జరిగే మున్సిపల్ కార్మికుల సమస్యలపై సి డి ఎం ఏ ఆఫీస్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి

Praveen
ఈనెల 25వ తారీకున జరిగే మున్సిపల్ కార్మికుల సమస్యలపై సి డి ఎం ఏ ఆఫీస్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి -సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ శంకర్ పల్లి అక్టోబర్
తెలంగాణ

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలి.. ఆర్ డబ్ల్యూఎస్ ఆంజనేయులు

Praveen
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలి.. ఆర్ డబ్ల్యూఎస్ ఆంజనేయులు -80 శాతం వ్యాధులు కలుషిత నీటి వల్లనే సంక్రమిస్తాయి. -నీటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి. పెద్దేముల్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు
తెలంగాణ

చేతి పంపు మరమ్మత్తులు పూర్తి.

Praveen
చేతి పంపు మరమ్మత్తులు పూర్తి.   పెద్దేముల్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ కార్మికులకు నాలుగవ రోజు శిక్షణలో భాగంగా, చేతి పంపులకు సంబంధించిన మరమ్మత్తులు, నీటిని అందించే విధానం పైన శిక్షణ అందించారు.
తెలంగాణ

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

Praveen
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి -చేవెళ్ల సీఐ వెంకటేశం శంకర్ పల్లి, అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేకుంటే వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఐ వెంకటేశం
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్‌

Praveen
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్‌   భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ లైన్ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు
తెలంగాణ

ఈనెల 26న బీసీల సమస్యలు పరిష్కరించాలంటూ పార్లమెంట్‌ ముట్టడి : ఆర్‌ కృష్ణయ్య

Praveen
ఈనెల 26న బీసీల సమస్యలు పరిష్కరించాలంటూ పార్లమెంట్‌ ముట్టడి : ఆర్‌ కృష్ణయ్య   కాచిగూడ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం): బీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న బీసీలతో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని