Praja Kshetram
Home Page 161
తెలంగాణ

కల్లు గీత కార్మికులకు రక్షా కవచ్ కిట్ల పంపిణీ

Praveen
కల్లు గీత కార్మికులకు రక్షా కవచ్ కిట్ల పంపిణీ   దమ్మపేట అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన పలు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులకి కాటమయ్య రక్ష కవచ్ కిట్లను కొత్తగూడెం,
తెలంగాణ
Praveen
రైతుబంధు ఎగవేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం   -వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలి. -గజ్వేల్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నాయకులు. గజ్వేల్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): పంట
తెలంగాణ

ప్రజా భవన్ సమీపంలో కారు బోల్తా

Praveen
ప్రజా భవన్ సమీపంలో కారు బోల్తా   హైదరాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): పంజాగుట్ట ప్రజా భవన్ సమీపంలో శనివారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడటంతో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సమీపంలోని
తెలంగాణ

రోడ్డు విషయంపై మంత్రి కోమటిరెడ్డి తో చర్చించిన… చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్

Praveen
రోడ్డు విషయంపై మంత్రి కోమటిరెడ్డి తో చర్చించిన… చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్ మొయినాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):చందానగర్ గ్రామం నుండి పెద్ద మంగళారం, మొయినాబాద్, సురంగల్, వెంకటాపూర్ వరకు వెళ్లే రహదారి
తెలంగాణ

సచివాలయం వద్ద ఉద్రిక్తత

Praveen
సచివాలయం వద్ద ఉద్రిక్తత హైదరాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): తెలంగాణ అంబేద్కర్ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం వద్ద గ్రూప్ వన్ అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ
తెలంగాణ

జర్నలిస్టుల దాడి పై వినతిపత్రం అందచేత

Praveen
జర్నలిస్టుల దాడి పై వినతిపత్రం అందచేత   దమ్మపేట అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నట్టి సుదర్శన్ అనే జర్నలిస్టుపై కొంతమంది వ్యక్తులు దాడి చేయడం వలన విపరీతంగా గాయపడటం జరిగింది.
తెలంగాణ

మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ మోసం..3 కిలోల బంగారంతో పరార్

Praveen
మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ మోసం..3 కిలోల బంగారంతో పరార్   వికారాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):తాకట్టు పెట్టిన బంగారంతో మేనేజర్ ఉడాయించిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గోల్డ్ లోన్ బ్రాంచ్
తెలంగాణ

పబ్బులో గలీజ్ డ్యాన్సులు.. 142 మంది అరెస్ట్

Praveen
పబ్బులో గలీజ్ డ్యాన్సులు.. 142 మంది అరెస్ట్   హైదరాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 42 మంది మహిళలతో
తెలంగాణ

పెద్దేముల్ ఏవో గా పవన్ ప్రీతమ్

Praveen
పెద్దేముల్ ఏవో గా పవన్ ప్రీతమ్   పెద్దేముల్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల నూతన వ్యవసాయ అధికారిగా “పవన్ ప్రీతమ్”శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఏవోను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
తెలంగాణ

మాదిగలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలి -ఎం ఐ సి సి ఐ ప్రెసిడెంట్ సుంచు రాజ్ కుమార్.

Praveen
మాదిగలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలి -ఎం ఐ సి సి ఐ ప్రెసిడెంట్ సుంచు రాజ్ కుమార్. సంగారెడ్డి అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): శనివారం సంగారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి పారిశ్రామిక అవగాహన సదస్సులో