Praja Kshetram
Home Page 163
జాతీయం

కాటేసిన పామును తీసుకొని ఆసుపత్రికి వచ్చిన పేషెంట్

Praveen
కాటేసిన పామును తీసుకొని ఆసుపత్రికి వచ్చిన పేషెంట్   హైదరాబాద్ అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):ఓ వ్యక్తి కాటేసిన పామును మెడలో వేసుకుని ఆస్పత్రికి వచ్చిన ఘటన వైరల్ గా మారింది. దీంతో డాక్టర్లు రోగులు వణికిపోయారు.
తెలంగాణ

హైడ్రాకు సర్వాధికారాలు..

Praveen
హైడ్రాకు సర్వాధికారాలు.. -రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు. -కూల్చివేతలకు న్యాయపరమైన ఇబ్బందులు తొలగినట్లే.. -హైడ్రాకు మరింత బలం చేకూరింది కమిషనర్‌ రంగనాథ్‌. హైదరాబాద్ అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రా కు
తెలంగాణ

మూతపడ్డ పల్లె దావాఖాన

Praveen
మూతపడ్డ పల్లె దావాఖాన   -వైద్య సేవలు గ్రామ పంచాయతీలో. -పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న వైనం. -రూ.9 లక్షల ప్రజాధనంతో నిర్మించినా… సేవలు అందించడంలో పూర్తిగా విఫలం. -ఊరికి దూరంగా ఉంది, పాములు వస్తున్నాయి
తెలంగాణ

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన లింగమూర్తి ని సన్మానించిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 

Praveen
జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన లింగమూర్తి ని సన్మానించిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు   సిద్దిపేట జిల్లా అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):సిద్దిపేట ఆడిటోరియం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా టి. పీ.
తెలంగాణ

రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడంతో పలు ప్రమాదాలు

Praveen
రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడంతో పలు ప్రమాదాలు -రైతులు వరి ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది. -రోడ్లపై వడ్లు ఆరబెట్టడమే కాకుండా పక్కన పెద్ద పెద్ద బండలు పెట్టడంతో ప్రమాదాలు. -ప్రాణాలు
తెలంగాణ

మ‌రో ఉద్య‌మానికి మాదిగ‌, ఉప‌కులాలు సిద్ధం కావాలి.. మంద‌కృష్ణ పిలుపు

Praveen
మ‌రో ఉద్య‌మానికి మాదిగ‌, ఉప‌కులాలు సిద్ధం కావాలి.. మంద‌కృష్ణ పిలుపు   హైదరాబాద్ అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌రెడ్డి‌పై ఫైర్
తెలంగాణ

మరకత శివాలయాన్ని దర్శించుకున్న శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్

Praveen
మరకత శివాలయాన్ని దర్శించుకున్న శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్   శంకర్ పల్లి అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలోని చాళుక్య కాలంలో నాటి మరగత శివాలయాన్ని దర్శించుకున్న
తెలంగాణ

గిరిజన రైతుల భూములు ఆక్రమించిన భూస్వామి పై క్రిమినల్ కేసులు పెట్టాలి

Praveen
గిరిజన రైతుల భూములు ఆక్రమించిన భూస్వామి పై క్రిమినల్ కేసులు పెట్టాలి -సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ శంకర్ పల్లి అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):కొండకల్ తాండ గిరిజన రైతుల భూములను వారి అమాయకత్వాన్ని
తెలంగాణ

తమ భూముల్లో నుండి శవాన్ని తీసుకెళ్లొద్దు

Praveen
తమ భూముల్లో నుండి శవాన్ని తీసుకెళ్లొద్దు   జమ్మికుంట అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామవాసి సంపంగి సమ్మయ్య అనారోగ్యంతో మంగళవారం మరణించాడు. గ్రామంలోని చెరువు సమీపంలో ఉన్న స్మశాన వాటికలో దహన
తెలంగాణ

తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఇబ్రాం శేఖర్..

Praveen
తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఇబ్రాం శేఖర్..   హైద‌రాబాద్ అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్‌గా ఇబ్రాం శేఖ‌ర్ నియామకం అయ్యారు. ఆయనతో పాటు.. ఈశ్వర్‌ను కూడా బీఎస్పీ స్టేట్