కాంగ్రెస్ నేతలకు విమర్శలే పని ముంబై అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం): మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటిస్తున్నారు. రూ. 56 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ముంబయిలో
కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం. హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జి.వెంకటస్వామి (కాకా) 95వ
ధరల నియంత్రణ ప్రభుత్వ కనీస బాధ్యత.. –పెరిగిన ధరలతో, పండగ పూట పస్తులేనా…? –పేద, మద్యతరగతి ప్రజలకు తప్పని అప్పుల తిప్పలు.. హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ధరల విషయంలో ఆందోళనలు చేసి,
యతి నర్సింహానంద్పై ఏఐఎంఐఎం ఫిర్యాదు. హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హరిద్వార్ పూజారి యతి నర్సింహానందపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్
హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల చేసిన సర్కార్. హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం): హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్
శంకర్ పల్లి నూతన సిఐ గా కె శ్రీనివాస్ గౌడ్. శంకర్పల్లి అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి నూతన సిఐగా కె శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నియమితులయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్
మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఢిల్లీ అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈ తీర్పు పట్ల
జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు : సుప్రీంకోర్టు. ఢిల్లీ అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై కొందరు క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం. అమరావతి అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా