Praja Kshetram
Home Page 171
జాతీయం

కాంగ్రెస్ నేతలకు విమర్శలే పని.

Praveen
కాంగ్రెస్ నేతలకు విమర్శలే పని   ముంబై అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం): మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటిస్తున్నారు. రూ. 56 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ముంబయిలో
తెలంగాణ

కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం.

Praveen
కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం.   హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జి.వెంకటస్వామి (కాకా) 95వ
తెలంగాణ

చేవెళ్లలో ఘనంగా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం.

Praveen
చేవెళ్లలో ఘనంగా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం.   -ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. -పాల్గొన్న రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి,
తెలంగాణ

ధరల నియంత్రణ ప్రభుత్వ కనీస బాధ్యత..

Praveen
ధరల నియంత్రణ ప్రభుత్వ కనీస బాధ్యత.. –పెరిగిన ధరలతో, పండగ పూట పస్తులేనా…? –పేద, మద్యతరగతి ప్రజలకు తప్పని అప్పుల తిప్పలు.. హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ధరల విషయంలో ఆందోళనలు చేసి,
తెలంగాణ

యతి నర్సింహానంద్‌పై ఏఐఎంఐఎం ఫిర్యాదు.

Praveen
యతి నర్సింహానంద్‌పై ఏఐఎంఐఎం ఫిర్యాదు.   హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హరిద్వార్ పూజారి యతి నర్సింహానందపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్
తెలంగాణ

హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్‌ విడుదల చేసిన సర్కార్.

Praveen
హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్‌ విడుదల చేసిన సర్కార్.   హైదరాబాద్‌ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం): హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం గెజిట్‌ విడుదల చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్‌
తెలంగాణ

శంకర్‌ పల్లి నూతన సిఐ గా కె శ్రీనివాస్ గౌడ్.

Praveen
శంకర్‌ పల్లి నూతన సిఐ గా కె శ్రీనివాస్ గౌడ్.   శంకర్‌పల్లి అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి నూతన సిఐగా కె శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నియమితులయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్
జాతీయం

మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.

Praveen
మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.     ఢిల్లీ అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈ తీర్పు పట్ల
జాతీయం

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు : సుప్రీంకోర్టు.

Praveen
జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు : సుప్రీంకోర్టు.   ఢిల్లీ అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై కొందరు క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు
తెలంగాణ

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం.

Praveen
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం.   అమరావతి అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా