ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టుల మృతి.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణ్పుర్- దంతెవాడ సరిహద్దుల్లో శుక్రవారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
