స్వచ్ఛతా హి సేవలో పాల్గొని రోడ్లు శుభ్రం చేసిన కిషన్ రెడ్డి. హైదరాబాద్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్, ఎంజీ రోడ్డు మహాత్మ గాంధీ చౌక్ లోని గాంధీ
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చీపురు పట్టిన ప్రధాని. న్యూఢిల్లీ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. స్వచ్ఛతా అభియాన్ ప్రచారంలో భాగంగా పాఠశాల
జార్ఖండ్లో రైల్వేట్రాక్పై పేలుడు.. ఎగిరిపడ్డ రైల్వేట్రాక్ జార్ఖండ్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై బుధవారం భారీ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. రైల్వేట్రాక్పై ఆగంతకులు పేలుడు పదార్థులు
నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణం. -ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. -ఇండస్ట్రీలో హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు. -ఆయన తీరుతో చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. -మహాత్మా గాంధీ జయంతి
పుట్టగొడుగుల్లా క్లినిక్లు! విచ్చలవిడిగా ఆర్ఎంపీ ఆసుపత్రులు వైద్యం తెలియకున్నా చికిత్స అటాచ్డ్గా మెడికల్ దుకాణాలు మంచిర్యాల, అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): మంచిర్యాల జిల్లాలోని కొంత మంది ఆర్ఎంపీ, పీఎంపీల కక్కుర్తి అమాయకుల ప్రాణాలమీదకు తెస్తోంది.
బీజేపీ నూతన యాక్షన్ ప్లాన్.. రేపట్నుంచే రంగంలోకి.. హైదరాబాద్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): హైడ్రా, మూసీ కూల్చివేతల విషయంలో బీజేపీ కార్యచరణ రేపు(గురువారం) ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్
కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిశోర్.. బీహార్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ‘జన్ సురాజ్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు
పర్వెద గ్రామ మాజీ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ ను ఘనంగా సన్మానం. శంకర్ పల్లి సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం పర్వేద గ్రామ మాజీ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ ఆ
హైడ్రాకు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే అతని ఇళ్లు కూల్చండి : కేటీఆర్.. హైదరాబాద్ సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుందన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
దసరా పండగలోపు ఉపాధ్యాయ నియామకాలు. హైదరాబాద్ సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు 2024 సోమవారం విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోకి