Praja Kshetram
Home Page 176
తెలంగాణ

మంత్రి ఉత్తమ్ తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు.  

Praveen
మంత్రి ఉత్తమ్ తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు.     హైదరాబాద్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. కిమ్స్ ఆసుపత్రిలో కొద్ధి రోజులుగా అనారోగ్యంతో
తెలంగాణ

హైదరాబాద్‌లో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి.

Praveen
హైదరాబాద్‌లో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి.     హైదరాబాద్ సెప్టెంబర్ 29 (ప్రజాక్షేత్రం):మూసీ పునర్జీవం కార్యక్రమంలో నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ

డిజిటల్ మీడియా సమస్యలు పరిష్కరించాలి.

Praveen
డిజిటల్ మీడియా సమస్యలు పరిష్కరించాలి.   -డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టుగా గుర్తించాలి. -ప్రతి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్కడేషన్ కార్డు ఇవ్వాలి. -మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. -డి యం జె
ఆంధ్రప్రదేశ్

తిరుమల మెట్ల దగ్గర చిరుతపులి.

Praveen
తిరుమల మెట్ల దగ్గర చిరుతపులి.   తిరుమల సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం): తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమల ఆలయానికి వెళ్లే మెట్ల దగ్గర చిరుతపులి కనిపించడంతో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల్లో
తెలంగాణ

బావమరిదికి అమృతం.. పేదలకు విషం : కేటీఆర్.

Praveen
బావమరిదికి అమృతం.. పేదలకు విషం : కేటీఆర్.   హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాక్షేత్రం):అమృత్ టెండర్లపై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు చేశారు. సీఎం బావమరిది శోధ
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..

Praveen
కాంగ్రెస్‌లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..     హైదరాబాద్ సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, తమ కేసు
తెలంగాణ

‘మా ఇల్లు మాకు కావాలి’.. ప్లకార్డులతో చిన్నారుల నిరసన.

Praveen
‘మా ఇల్లు మాకు కావాలి’.. ప్లకార్డులతో చిన్నారుల నిరసన. హైదరాబాద్ సెప్టెంబర్ 29 (ప్రజాక్షేత్రం):నగరంలోని హైదర్‌షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్లు కూల్చొద్దని ప్లకార్డులతో చిన్నారులు నిరసన తెలియజేస్తున్నారు. ‘మా ఇల్లు మాకు
క్రిడలు

శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 17, 14 కబడ్డీ జోనల్ స్థాయి పోటీలు.

Praveen
శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 17, 14 కబడ్డీ జోనల్ స్థాయి పోటీలు.   -కబడ్డీ పోటీ లలో పాల్గొన్న 500 మంది విద్యార్థులు విద్యార్థులు. శంకర్ పల్లి సెప్టెంబర్
తెలంగాణ

మూసీ ప్రాంతం.. మురికికూపంలా మారింది : దాన కిషోర్.

Praveen
మూసీ ప్రాంతం.. మురికికూపంలా మారింది : దాన కిషోర్.     హైదరాబాద్ సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో హైడ్రా అధికారులు మూసీ రివర్ డెవలప్‌మెంట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ
తెలంగాణ

బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య‌తో వెన‌క్కి త‌గ్గిన బుల్డోజ‌ర్.. హైడ్రా కూల్చివేత‌ల‌కు తాత్కాలిక బ్రేక్..

Praveen
బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య‌తో వెన‌క్కి త‌గ్గిన బుల్డోజ‌ర్.. హైడ్రా కూల్చివేత‌ల‌కు తాత్కాలిక బ్రేక్..     హైదరాబాద్ సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమ‌లు చేసి చూపిస్తా అన్నంత ఈజీగా.. ఏదో వంద