Praja Kshetram
Home Page 177
తెలంగాణ

రంగారెడ్డి జిల్లా కోర్టుకు కొరియోగ్రాఫర్ జానీ.

Praveen
రంగారెడ్డి జిల్లా కోర్టుకు కొరియోగ్రాఫర్ జానీ.   రాజేంద్రనగర్ సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ను రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి
తెలంగాణ

పాకిస్తాన్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు మృతి..!

Praveen
పాకిస్తాన్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు మృతి..!   వజీరిస్తాన్‌ సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు.
తెలంగాణ

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం రేవంత్.

Praveen
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం రేవంత్.   హైదరాబాద్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ము నేడు పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి ముర్ముకు
తెలంగాణ

బుచ్చమ్మ ఆత్మహత్య.. ప్రభుత్వం చేసిన హత్య.

Praveen
బుచ్చమ్మ ఆత్మహత్య.. ప్రభుత్వం చేసిన హత్య.     హైదరాబాద్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం): తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. వారి గోడు
తెలంగాణ

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

Praveen
డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.   మేడ్చల్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా గొల్లపెల్లి కర్ణ కుమార్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల సాధనలో భాగంగా కూకట్పల్లి కెపిహెచ్బిలో డిజిటల్ మీడియా
ఆంధ్రప్రదేశ్
Praveen
డిక్లరేషన్ ఇవ్వాలన్న కారణంతోనే తిరుమల వెళ్లడానికి జగన్ ఇష్టపడలేదు. వైసీపీ నేతలకు ఇచ్చిన నోటీసులను తనకు ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నాడు. తిరుమల రావొద్దని జగన్ ను ఎవరైనా అన్నారా…? శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత
క్రైమ్ న్యూస్

రెండు స్కూల్ బస్సులు ఢీకొని డ్రైవర్ మృతి.

Praveen
రెండు స్కూల్ బస్సులు ఢీకొని డ్రైవర్ మృతి.     మెదక్ జిల్లా సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బి.వి.ఆర్.ఐ.టి
తెలంగాణ

మూసీ సర్వేను అడ్డుకున్న స్థానికులు.. తీవ్ర ఉద్రిక్తత.

Praveen
మూసీ సర్వేను అడ్డుకున్న స్థానికులు.. తీవ్ర ఉద్రిక్తత.     హైదరాబాద్ సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం): మూసీ ప్రక్షాళనలో భాగంగా పరిపరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వేను వేగవంతం చేశారు. బఫర్ జోన్, మూసీ రివర్
తెలంగాణ

శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్.. 300 మంది విద్యార్థులకు అస్వస్థత.

Praveen
శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్.. 300 మంది విద్యార్థులకు అస్వస్థత.     హైదరాబాద్‌ సెప్టెంబర్ 27 (ప్రజాక్షేత్రం):శేర్లింగంపల్లి మాదాపూర్ శ్రీ చైతన్య అక్షర క్యాంపస్ లో 300 విద్యార్థులు తీవ్రమైన ఫుడ్
తెలంగాణ

మూసీనది ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.

Praveen
మూసీనది ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.     హైదరాబాద్ సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం): మూసీ నది ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాహితులకు అండగా ఉండేందుకు సిబ్బందిని నియామకం చేసింది. 14 మంది