Praja Kshetram
Home Page 183
ఆంధ్రప్రదేశ్

విజయవాడను ముంచింది బుడమేరే.

Praveen
విజయవాడను ముంచింది బుడమేరే.   విజయవాడ సెప్టెంబర్ 01 (ప్రజాక్షేత్రం):వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏర్లు, నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
క్రైమ్ న్యూస్

వరదలో కొట్టుకు పోయిన కారు – తండ్రి, కూతురు గల్లంతు.

Praveen
వరదలో కొట్టుకు పోయిన కారు – తండ్రి, కూతురు గల్లంతు.     వరంగల్ సెప్టెంబర్ 01(ప్రజాక్షేత్రం): భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తుంది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి
తెలంగాణ

ఉధృతంగా హిమాయత్ సాగర్.. నీట మునిగిన పంట పొలాలు.

Praveen
ఉధృతంగా హిమాయత్ సాగర్.. నీట మునిగిన పంట పొలాలు. హైదరాబాద్ సెప్టెంబర్ 01 (ప్రజాక్షేత్రం): తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద
తెలంగాణ

ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాం.

Praveen
ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాం.     విజయవాడ సెప్టెంబర్ 01 (ప్రజాక్షేత్రం): ఆంధ్రప్రదేశ్‎లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వాన పడుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విజయవాడలో కొండచరియలు
ఆంధ్రప్రదేశ్

వీడియో జర్నలిస్ట్ శ్రీధర్ కు రూ.10,000 ఆర్థిక సాయం

Praveen
వీడియో జర్నలిస్ట్ శ్రీధర్ కు రూ.10,000 ఆర్థిక సాయం   – అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి విశాఖ దక్షిణం ఆగస్టు 31(ప్రజాక్షేత్రం):ప్రముఖ ఛానల్ లో కెమెరామెన్ గా పనిచేస్తున్న సీనియర్ వీడియో జర్నలిస్ట్
తెలంగాణ

అన్నంలో పురుగులు వస్తున్నాయి..

Praveen
అన్నంలో పురుగులు వస్తున్నాయి..   -విద్యార్థినిల ఆవేదనలు. -విద్యార్థినిల సమస్యలఫై అసెంబ్లీలో లేవనెత్తుతా. -పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. శంషాబాద్ ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): అన్నంలో పురుగులు వస్తున్నాయని చెబితే
తెలంగాణ

ఆల‌య‌ బోర్డు ఏర్పాటుపై… విప్ కృతజ్ఞతలు.

Praveen
ఆల‌య‌ బోర్డు ఏర్పాటుపై… విప్ కృతజ్ఞతలు.     యాదగిరి గుట్ట ఆగస్టు 31 (ప్రజాక్షేత్రం): యాదగిరిగుట్టలో టీటీడీ తరహాలో ఆలయ బోర్డు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ
తెలంగాణ

క్షేత్రం సురక్షితమేనా.?!

Praveen
క్షేత్రం సురక్షితమేనా.?!   -ఉమామహేశ్వరంలో కొండల నుంచి ప్రవహిస్తున్న వరద. -నీటి ఉధృతికి కదులుతున్న బండరాళ్లు. -గతంలో విరిగిపడిన కొండ చరియలు. -భయం మాటున భక్తులు. అచ్చంపేట, ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): నల్లమలలో ఎత్తయిన కొండల్లో
తెలంగాణ

ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం – హైడ్రా చీఫ్ రంగ‌నాథ్‌.

Praveen
ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం – హైడ్రా చీఫ్ రంగ‌నాథ్‌.   -హడావిడి చేసి ఊరుకోం! -నీతి నిజాయితీ క‌లిగిన బిల్డ‌ర్ల‌ను ఇబ్బంది పెట్టం. -అధికారులు వేధిస్తే మా దృష్టికి తీసుకురండి. -భ‌వ‌న నిర్మాణ
క్రైమ్ న్యూస్

ఏసీబీ వలలో ట్రాన్స్ కో డీఈ హుస్సేన్ నాయక్.

Praveen
ఏసీబీ వలలో ట్రాన్స్ కో డీఈ హుస్సేన్ నాయక్.   –రైతు నుంచి రూ.20వేలు లంచం డిమాండ్‌. –రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. స్టేషన్ ఘనపూర్ ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): రైతు నుంచి