14 ఏళ్ల బాలికను వ్యభిచారంలోకి దింపిన సోదరి తమిళనాడు జులై 28(ప్రజాక్షేత్రం): 14 ఏళ్ల బాలికను వ్యభిచారంలోకి దింపినందుకు చెన్నై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఆషాడ మాస బోనాల మహోత్సవాలలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బిస్సొల్ల శ్రీధర్. -తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో బోనాల పండుగ ఓ భాగం. శంకర్ పల్లి జూలై 28 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని పోచమ్మ,
వ్యాపారి బరితెగింపు.. మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? హైదరాబాద్ జులై 28(ప్రజాక్షేత్రం): బెంగళూరులోని కొన్ని హోటళ్లకు కుక్క మాంసం సరఫరా అవుతోందంటూ ఆరోపణలు..రాజస్థాన్ నుంచి రైళ్లలో తీసుకువస్తున్నట్టు తెలిపిన కొన్ని సంఘాలు..మటన్ లో
ఫ్రెండ్లీ పోలీస్ పని తీరు ఇదేనా..? -చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వీరంగం. -ఓ పౌరుడిపై బూటికాలితో దాడి. -కోపాన్ని కంట్రోల్ చేసుకోని సిఐ వెంకటేశం. -అదే మూర్ఖత్వంతో కానిస్టేబుల్. చేవెళ్ల జులై 25(ప్రజాక్షేత్రం): తెలంగాణ
ఎలాంటి నిర్మాణాలు జరగకుండా కలెక్టర్ చూడాలి : చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. మొయినాబాద్, జూలై 24(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండల పరిధిలో గల చిలుకూరు లొ జరుగుతున్న ఘర్షణల నేపధ్యంలో చిలుకూరు
2,50,000 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు. –కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి. నిజామాబాద్ జులై 23 (ప్రజాక్షేత్రం):నందిపేట్ మండలం మారంపల్లి గ్రామానికి చెందిన అర్రే చంద్ర
పరిశ్రమలో ప్రమాదం, మృతి చెందిన కార్మికుడు. పరవాడ జూలై 23 (ప్రజాక్షేత్రం):పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ స్మైల్ఎక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కబీ రాజ్
బీసీ డిక్లరేషన్ హామీ అమలు చేయాలని నిరసన -తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న భాజపా నేతలు…. మొయినాబాద్ జూలై 23(ప్రజాక్షేత్రం) : అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిసి డిక్లరేషన్ పేరట
బోయిన్పల్లిలో దారుణం.. భార్య, బిడ్డను హత్య చేసి ఆత్మహత్య. హైదరాబాద్ జులై 21(ప్రజాక్షేత్రం): అనుమానంతో కట్టుకున్న భార్యను, 10నెలల కన్నబిడ్డను హత్య చేసిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన