ఫత్తేపూర్ 8వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం. శంకర్ పల్లి జులై 19(ప్రజాక్షేత్రం): పురపాలక సంఘం శంకర్ పల్లి పరిధిలో శుక్రవారం దోమల నివారణకు మరియు సీజనల్ వ్యాధుల నివారణకై
చిరు, పవన్లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు. హైదరాబాద్ జులై 19(ప్రజాక్షేత్రం): మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన విమర్శలు చేశారు. రైతులకు
భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. -పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు! అమరావతి జులై 19(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న
ఉప ఎన్నికలపై బీజేపీ నజర్! -ఐదారుగురు బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్ -పార్టీ అధిష్ఠానం ముందు ప్రతిపాదన. హైదరాబాద్, జూలై 19(ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్లోని ఐదారుగురు బలమైన నేతలను ఆకర్షించి.. వారితో రాజీనామా
బౌద్ధాన్ని బోధిస్తూ సంచారం చేసే భిక్షువులు.. ఆ మూడు నెలలు ఒకే చోట ఎందుకు ఉంటారో తెలుసా? హైదరాబాద్ జులై 19(ప్రజాక్షేత్రం): బౌద్ధ భిక్షువుల జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రత్యేకించి
ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజు చేస్తాం. -శంకర్ పల్లి మండల కేంద్రంలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు. -మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఫోటోలకు క్షీరారాభిశేకం. -చేవెళ్ల అసెంబ్లీ
రుణమాఫీ నిర్ణయం చరితాత్మకమైనది. -యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గణపురం తరుణ్. చేవెళ్ల జూలై 19(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అమలును సాధ్యం చేసింది. గురువారం చేవెళ్ల
దోహా కత్తర్ లో రుణమాఫీ సంబరాలు. ఆర్మూర్ జులై 19(ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాల్లో నేరుగా గురువారం రుణమాఫీ నగదు వేయడంతో తెలంగాణ ప్రజలు దోహకత్తర్
23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. -24న నుంచి మండలి ప్రారంభం*మ -25న బడ్జెట్.. 10రోజుల పాటు సమావేశాలు. హైదరాబాద్ జులై 18(ప్రజాక్షేత్రం): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23వ తేదీ నుంచి
రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి. *-రైతు రుణమాఫీ రైతుల ఆనందం.* *- పామెన భీమ్ భరత్* *చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.* నవాబ్ పేట జులై 18(ప్రజాక్షేత్రం):నవాబ్ పేట మండలంలోని పార్టీ