Praja Kshetram
Home Page 211
తెలంగాణ

మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత

Praveen
మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత   -అనారోగ్యంతో తెల్లవారుజామున మృతి -నా తండ్రి.. నా గురువు అన్నీ మానాన్నే – ఎంపీ అరవింద్ హైదరాబాద్ జూన్ 29(ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ
తెలంగాణ

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Praveen
వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి     హైదరాబాద్ జూన్ 28 (ప్రజాక్షేత్రం): వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

Praveen
మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం     అమరావతి జూన్ 28 (ప్రజాక్షేత్రం): మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి
తెలంగాణ

తెలంగాణకు గర్వకారణం పీవీ: కేటీఆర్..

Praveen
తెలంగాణకు గర్వకారణం పీవీ: కేటీఆర్..     హైదరాబాద్ జూన్ 28 (ప్రజాక్షేత్రం): పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం అన్నారు కేటీఆర్‌. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు
తెలంగాణ

ఉపాధ్యాయుల‌ను నియ‌మించండి.. మెద‌క్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు

Praveen
ఉపాధ్యాయుల‌ను నియ‌మించండి.. మెద‌క్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు       మెద‌క్ జూన్ 28 (ప్రజాక్షేత్రం): మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం ప‌రిధిలోని శాలిపేట‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల కొర‌త ఉంద‌ని విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి నటుడు అలీ రాజీనామా..

Praveen
వైసీపీకి నటుడు అలీ రాజీనామా..     హైదరాబాద్ జూన్ 28(ప్రజాక్షేత్రం): సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు అలీ. 2019
ఆంధ్రప్రదేశ్

ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

Praveen
ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు       అమరావతి జూన్ 28 (ప్రజాక్షేత్రం): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక
క్రైమ్ న్యూస్

కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

Praveen
కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు       ఢిల్లీ జూన్ 28 (ప్రజాక్షేత్రం): దేశరాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్
తెలంగాణ
Praveen
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్.       శంకర్ పల్లి జూన్ 28 (ప్రజాక్షేత్రం): మండలం,మోకీల తండాకు చెందిన సబావత్ దేవి శంకర్ ల కుమారుడు సబావత్ చందు
జాతీయం

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన పి.వి. -ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Praveen
సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన పి.వి.   -ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ జూన్ 28 (ప్రజాక్షేత్రం): సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని