Praja Kshetram
Home Page 219
తెలంగాణ

సీఎంను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్లు

Praveen
సీఎంను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్లు   రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 23 (ప్రజాక్షేత్రం) : రంగారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్లు తీగల అనితాహరినాథ్‌రెడ్డి, పట్నం సునీతామహేందర్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
తెలంగాణ

ఎస్పీని సస్పెండ్‌ చేయాలి

Praveen
ఎస్పీని సస్పెండ్‌ చేయాలి     -ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివమాదిగ డిమాండ్‌   కొల్లాపూర్‌, జూన్‌ 23 (ప్రజాక్షేత్రం): గడిచిన పది రోజుల క్రితం కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి గ్రామంలో
క్రైమ్ న్యూస్

కుత్బుల్లాపూర్‌లో భారీగా గంజాయి పట్టివేత

Praveen
కుత్బుల్లాపూర్‌లో భారీగా గంజాయి పట్టివేత       కుత్బుల్లాపూర్ జూన్ 23 (ప్రజాక్షేత్రం): కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. బాచుపల్లి ఎక్స్‌రోడ్డులో గంజాయి సరఫరా
తెలంగాణ

బండి సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు

Praveen
బండి సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు   -విద్యార్థి, యువజన సంఘాల -ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త నాయకులు -కరీంనగర్‌లో కార్యాలయం ముట్టడికి యత్నం -అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్‌, పోలీస్‌ ట్రైనింగ్‌
తెలంగాణ

రాష్ట్ర‌మంతటా స‌మీకృత గురుకుల విద్యాల‌య క్యాంప‌స్‌లు.. సీఎం రేవంత్ స‌మీక్ష‌లో నిర్ణ‌యం

Praveen
రాష్ట్ర‌మంతటా స‌మీకృత గురుకుల విద్యాల‌య క్యాంప‌స్‌లు.. సీఎం రేవంత్ స‌మీక్ష‌లో నిర్ణ‌యం     హైదరాబాద్ జూన్ 23 (ప్రజాక్షేత్రం) రాష్ట్ర‌మంతటా స‌మీకృత గురుకుల విద్యాల‌య క్యాంప‌స్‌లు.. సీఎం రేవంత్ స‌మీక్ష‌లో నిర్ణ‌యం రాష్ట్రంలోని
ఆంధ్రప్రదేశ్

దళిత మహిళపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి

Praveen
దళిత మహిళపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి -కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) డిమాండ్   కర్నూల్ జూన్ 23(ప్రజాక్షేత్రం): నిరుపేద దళితురాలైన గురిగింజ హనుమక్కపై విచక్షణారహితంగా దాడి చేసిన ఆధిపత్య కులాల చెందిన
జాతీయం

మేనల్లుడికి మళ్లీ పట్టంగట్టిన మాయావతి … పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా అకాశ్‌ ఆనంద్‌

Praveen
మేనల్లుడికి మళ్లీ పట్టంగట్టిన మాయావతి … పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా అకాశ్‌ ఆనంద్‌     లక్నో జూన్ 23 (ప్రజాక్షేత్రం): అందరూ ఊహించినట్టుగానే తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను తన వారసుడిగా బీఎస్పీ
జాతీయం

జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ  

Praveen
జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ     శంకర్‌ పల్లి జూన్ 23(ప్రజాక్షేత్రం): శంకర్‌ పల్లి మండల పరిధిలోని మోకిల తాండకు చెందిన సభావత్ చందు నాయక్ జేఈఈ
తెలంగాణ

శంకర్‌ పల్లిలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

Praveen
శంకర్‌ పల్లిలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్       శంకర్‌ పల్లి జూన్ 23 (ప్రజాక్షేత్రం): ఒకే దేశం, ఒకే విధానం అనే నినాదంతో ఆనాడు జమ్మూకశ్మీర్
తెలంగాణ

మైనింగ్ జోను ఏర్పాటును విరమించుకోవాలి

Praveen
మైనింగ్ జోను ఏర్పాటును విరమించుకోవాలి     చేవెళ్ల జూన్ 23 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామ పరిధిలో పంచలింగాల గుట్ట దగ్గర ఈనెల 27వ తేదీన పర్యావరణ అనుమతుల కోసం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ