కవిత కస్టడీ మరోసారి పొడిగింపు.. హైదరాబాద్ జూన్ 21(ప్రజాక్షేత్రం): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ శుక్రవారం రౌస్
ప్రొ.జయశంకర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి : ఈటెల రాజేందర్ మేడ్చల్,ప్రతినిధి జూన్ 21 (ప్రజాక్షేత్రం): ప్రొ.జయశంకర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని మల్కాజిగిరి ఎం.పీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ
బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.. ఎంపీ అరవింద్ నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 21(ప్రజాక్షేత్రం): ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు ఎంపీ ధర్మపురి అరవింద్
తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ -వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్వికారాబాద్, జూన్ 21(ప్రజాక్షేత్రం): తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, సిద్ధాంతకర్త,
బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. -353, 448 ఐపిసి సెక్షన్ల నమోదు -నాంపల్లి కోర్టుకు తరలింపు హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): ఎమ్మెల్యే పోచారం ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే
త్వరలో హెల్త్ పాలసీపై నిర్ణయం – మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): హెల్త్ పాలసీపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర
కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సముచిత స్థానం కల్పిస్తామన్న రేవంత్ హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో
శరీరాన్ని మనసును కలిపే ప్రక్రియ యోగా : కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్టు -బీఆరెస్కు బిగ్ షాక్ -కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి* -స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్రెడ్డి -తెలంగాణ పునర్ నిర్మాణం కోసం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు..ఈడీ సంచలన ప్రకటన పటాన్చెరు జూన్ 21 (ప్రజాక్షేత్రం): మైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత