రఘురాంరెడ్డిది ఆల్ టైం రికార్డు – ఇంతటి మెజారిటీని అందించిన ప్రజలకు రుణపడి ఉంటాం – ఉభయ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిది – బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి
చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పై లక్ష 1, 79,021 మెజార్టీతో గెలుపు చేవెళ్ల జూన్ 04 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల
కౌంటింగ్ మధ్యలోనే వెనుతిరిగిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేవెళ్ల జూన్ 04 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులే గెలుస్తారని నాయకులు తెలిపారు.
శంకర్ పల్లి లో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు శంకర్ పల్లి జూన్ 04 (ప్రజాక్షేత్రం): ఆంధ్ర ప్రదేశ్ లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ
బీజేపీ గెలుపులో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర .. హైదరాబాద్ జూన్ 4 (ప్రజాక్షేత్రం):లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బిజెపి అభ్యర్థుల గెలుపుకు
శంకర్ పల్లి లో బిజెపి నాయకుల సంబరాలు శంకర్ పల్లి జూన్ 4 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల ఎంపీగా బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. మంగళవారం శంకర్ పల్లి
ఆలంఖాన్ గూడ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లు పంపిణీ… శంకర్ పల్లి జూన్ 04 (ప్రజాక్షేత్రం): గర్భిణీ స్త్రీలకు పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం కోసం బాలామృతం పథకం ద్వారా ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది.
కౌంటింగ్కు సర్వం సిద్ధం నేడు జరగనున్న లోక్సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఓట్లను చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బీఎ్సఐటీ కాలేజీలో ఓట్లు లెక్కించనున్నారు. మల్కాజిగిరి
పిడీఎస్ బియ్యం పట్టివేత..! నారాయణపేట జిల్లా జూన్ 2 (ప్రజాక్షేత్రం):కొడంగల్ నియోజకవర్గం, మద్దూరు మండలం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పిడిఎస్ రైసును నూకలుగా మార్చి ఇతర ప్రాంతాలకు మరియు వేరే రాష్ట్రాలకు
తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు! హైదరాబాద్ జూన్ 2 (ప్రజాక్షేత్రం): తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం