Praja Kshetram
Home Page 251
తెలంగాణ

గొర్రెల స్కాంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్

Praveen
గొర్రెల స్కాంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్   రంగారెడ్డి జిల్లా మే 31(ప్రజాక్షేత్రం): గొర్రెల స్కాంలో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సీఈఓ సబావత్‌ రాంచందర్‌ ను అరెస్ట్‌
జాతీయం

ఐటీ దాడులు…రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత

Praveen
ఐటీ దాడులు…రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత   న్యూఢిల్లీ మే 31 (ప్రజాక్షేత్రం): ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు,
తెలంగాణ

కేసీఆర్‌కు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం.. ఆయన వస్తారంటావా?

Praveen
కేసీఆర్‌కు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం.. ఆయన వస్తారంటావా?   హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 2న తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?

Praveen
తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?   హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం) : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని
తెలంగాణ

జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి

Praveen
జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి సంగారెడ్డి,కొండాపూర్ మే 31 (ప్రజాక్షేత్రం):మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బడిబాట సమన్వయ సమావేశంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి పలు అంశాలను చర్చించారు. సమావేశంలో
తెలంగాణ

మతోన్మాద బీజేపీ విధానాలపై పోరాడాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని .సాంబశివరావు

Praveen
మతోన్మాద బీజేపీ విధానాలపై పోరాడాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని .సాంబశివరావు     జఫర్ గడ్ మే 31 (ప్రజాక్షేత్రం): మతోన్మాద బీజేపీ విధానాల పై పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణ

3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐ, ఎస్సై

Praveen
3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐ, ఎస్సై   హైదరాబాద్ మే 31(ప్రజాక్షేత్రం): నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో( ఏసీబీ) దాడులు చేసింది. మే 31వ తేదీ శుక్రవారం
తెలంగాణ

సీడ్ డీలర్ దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీలు : వ్యవసాయాధికారి సురేష్ బాబు

Praveen
సీడ్ డీలర్ దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీలు : వ్యవసాయాధికారి సురేష్ బాబు శంకర్ పల్లి మే 31 (ప్రజాక్షేత్రం): శుక్రవారం శంకర్ పల్లి లోని సీడ్ డీలర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి పి
తెలంగాణ

ఆ లోగో మార్చాలి..కోదండరాం షాకింగ్ కామెంట్స్

Praveen
ఆ లోగో మార్చాలి..కోదండరాం షాకింగ్ కామెంట్స్   హైదరాబాద్ మే 30 (ప్రజాక్షేత్రం): తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం తెలిపారు.మొట్ట మొదటి
తెలంగాణ

పాఠశాలలు తెరిచే నాటికి వసతులు కల్పించాలి:డీఈవో సుశీందర్‌రావు

Praveen
పాఠశాలలు తెరిచే నాటికి వసతులు కల్పించాలి:డీఈవో సుశీందర్‌రావు యాచారం, మే 30 (ప్రజాక్షేత్రం): పాఠశాలలు తెరిచేనాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్‌రావు