గొర్రెల స్కాంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్ రంగారెడ్డి జిల్లా మే 31(ప్రజాక్షేత్రం): గొర్రెల స్కాంలో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సీఈఓ సబావత్ రాంచందర్ ను అరెస్ట్
ఐటీ దాడులు…రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత న్యూఢిల్లీ మే 31 (ప్రజాక్షేత్రం): ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు,
కేసీఆర్కు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం.. ఆయన వస్తారంటావా? హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 2న తెలంగాణ
తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..? హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం) : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని
జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి సంగారెడ్డి,కొండాపూర్ మే 31 (ప్రజాక్షేత్రం):మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బడిబాట సమన్వయ సమావేశంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి పలు అంశాలను చర్చించారు. సమావేశంలో
మతోన్మాద బీజేపీ విధానాలపై పోరాడాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని .సాంబశివరావు జఫర్ గడ్ మే 31 (ప్రజాక్షేత్రం): మతోన్మాద బీజేపీ విధానాల పై పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐ, ఎస్సై హైదరాబాద్ మే 31(ప్రజాక్షేత్రం): నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో( ఏసీబీ) దాడులు చేసింది. మే 31వ తేదీ శుక్రవారం
సీడ్ డీలర్ దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీలు : వ్యవసాయాధికారి సురేష్ బాబు శంకర్ పల్లి మే 31 (ప్రజాక్షేత్రం): శుక్రవారం శంకర్ పల్లి లోని సీడ్ డీలర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి పి
ఆ లోగో మార్చాలి..కోదండరాం షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ మే 30 (ప్రజాక్షేత్రం): తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం తెలిపారు.మొట్ట మొదటి
పాఠశాలలు తెరిచే నాటికి వసతులు కల్పించాలి:డీఈవో సుశీందర్రావు యాచారం, మే 30 (ప్రజాక్షేత్రం): పాఠశాలలు తెరిచేనాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్రావు