రిటర్నింగ్ అధికారి పై వేటు ప్రకాశం జిల్లా మే 30 (ప్రజాక్షేత్రం): యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీ లేఖను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన
తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా.. ఎందుకంటే..? హైదరాబాద్ మే 30 (ప్రజాక్షేత్రం): తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే.
సిఐటియు 54వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా సిఐటియు జెండాలు ఆవిష్కరణ : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ షాబాద్ మే 30 (ప్రజాక్షేత్రం): షాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో
అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో ఫతేపూర్ లో మెడికల్ క్యాంపు నిర్వహణ ప్రగతి ఎక్ష్ప్రెస్స్ శంకర్ పల్లి శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అయినా ఫతేపూర్ గ్రామంలో అల్ట్రాటెక్
ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే..! *అది వైసీపీ ఐతే ఒకలా? టీడీపీ కూటమి ఐతే ఇంకోలా?* ఆంధ్ర ప్రదేశ్ మే 29 (ప్రజాక్షేత్రం):జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే
గుంతను పూడ్చండి మహాప్రభో.. *కాలనీవాసుల విజ్ఞప్తి* *అంబేద్కర్ చౌక్ నుంచి బిరెల్లి చౌరస్తా వరకు గుంతల మయంగా మారిన రోడ్డు* జోగులాంబ గద్వాల జిల్లా మే 29 (ప్రజాక్షేత్రం):గద్వాల పట్టణంలోని రెండవ రైల్వే గేట్
పత్తాలేని స్పెషల్ ఆఫీసర్లు *ఖాళీగా గ్రామ పంచాయతీల ఖాతాలు* *పంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు* *అప్పుల ఊబిలో పంచాయతీ కార్యదర్శులు* *కార్యదర్శులపై పని భారం* షాద్ నగర్ మే 29 (ప్రజాక్షేత్రం): ఈ ఏడాది జనవరి
*ఇబ్రహీంపల్లి లో సమస్యలు పట్టించుకోని అధికారులు* *-మిషన్ భగీరథ నీళ్ల,అండర్ డ్రైనేజీల సమస్య అని చెప్పిన సరే చూద్దాం అనే సమాధానం* *-ఇంటి టాక్స్ లు ప్రతి సంవత్సరం నాలుగు లక్షల రూపాయలకు పైగా
అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు సీఎం.. సీఎం అంటూ అభిమానులు నినాదాలు హైదరాబాద్ మే 29 (ప్రజాక్షేత్రం): ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత అమెరికా వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఒరిస్సా ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – *రేపు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం* – హైదరాబాద్ మే 29 (ప్రజాక్షేత్రం): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల