Praja Kshetram
Home Page 259
క్రైమ్ న్యూస్

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి* *బ్రేకింగ్ న్యూస్:ప్రతినిధి* రంగారెడ్డి జిల్లా:మే 23 రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండల పరిధిలోని జగ్గారెడ్డిపల్లి గ్రామ శివారు లో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మల్లేష్ (35)తన పని నిమిత్తం ఆమనగల్ పట్టణ కేంద్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి తన బైక్ పై వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.. జంగారెడ్డి పల్లి గ్రామ సమీ పంలోకి రాగానే ఎదురుగా వచ్చిన మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన డంతో మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య వరలక్ష్మి గ్రామంలోని అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వహిస్తున్నారు. మృతి చెందిన మల్లేష్ ను పోస్టుమార్టం నిమిత్తం కల్వ కుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తు న్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు..

Praveen
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి     రంగారెడ్డి జిల్లా మే 23 (ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండల పరిధిలోని జగ్గారెడ్డిపల్లి గ్రామ శివారు లో ఈరోజు
తెలంగాణ

ఇసుకను తోడేస్తున్నారు..

Praveen
ఇసుకను తోడేస్తున్నారు.. -యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా – చిన్నచిన్న వాగులు, వంకలను వదలని మాఫియా – అడుగంటుతున్న భూగర్భ జలాలు – మామూళ్ల మత్తులో అధికారులు ఆసిఫాబాద్‌ మే 22 (ప్రజాక్షేత్రం): జిల్లాలో
తెలంగాణ

వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..?

Praveen
వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..?   వికారాబాద్ మే 22 (ప్రజాక్షేత్రం): పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు
జాతీయం

హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత

Praveen
హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత   న్యూ ఢిల్లీ మే 22 (ప్రజాక్షేత్రం): బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్
తెలంగాణ

హైదరాబాద్ జిల్లాలో మద్యం లారీ బోల్తా..

Praveen
హైదరాబాద్ జిల్లాలో మద్యం లారీ బోల్తా..   హైదరాబాద్ మే 22 (ప్రజాక్షేత్రం): సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి డైరీ ఫార్మ్‌ ప్రధాన రహదారి పై బుధవారం సాయంత్రం మద్యం లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా పడింది.
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రేవంత్ పార్టీ మారుతారు: కేటీఆర్

Praveen
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రేవంత్ పార్టీ మారుతారు: కేటీఆర్   హనుమకొండ మే 22 (ప్రజాక్షేత్రం): సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతారని.. ఆయనకు అనుకూలంగా ఉండే బీజేపీలోకి వెళ్తారని
తెలంగాణ

అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి: హరీశ్‌రావు

Praveen
అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి: హరీశ్‌రావు     సిద్దిపేట మే‌ 22 (ప్రజాక్షేత్రం): అన్నిరకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
తెలంగాణ

జూన్ 2 న తెలంగాణకు సోనియా గాంధీ రాక

Praveen
జూన్ 2 న తెలంగాణకు సోనియా గాంధీ రాక     హైదరాబాద్ మే 22 (ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జూన్ 2న తెలంగా ణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

మాచర్ల వైసిపి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు

Praveen
మాచర్ల వైసిపి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు   అమరావతి మే 22 (ప్రజాక్షేత్రం) ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని
జాతీయం

కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్

Praveen
కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్   ఢిల్లీ మే 22 (ప్రజాక్షేత్రం): దేశరాజధాని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయ నార్త్ బ్లాక్‌కు బుధవారం బాంబు బెదిరింపు ఈమెయిల్