లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో వ్యవసాయాధికారి నర్సాపూర్ మే 16 (ప్రజాక్షేత్రం): ట్రేడ్ లైసెన్స్ జారీ కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటూ వ్యవసాయాధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా
తెలంగాణలో టీచర్లకు “టెట్ “తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు? హైదరాబాద్ మే 16 (ప్రజాక్షేత్రం): ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయు ల బదిలీలు, ప్రమోషన్లకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది.
రైతాంగ వ్యతిరేక చర్యలు అంటూ బిఆర్ఎస్ గగ్గోలు విడ్డూరంగా వుంది. బీఆర్ఎస్ పై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి ఆగ్రహం. కందుకూరు మే 16 (ప్రజాక్షేత్రం): గురువారం మండల
ఉప్పల్ స్టేడియం వద్ద భారీ వర్షం:మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ హైదరాబాద్ మే 16 (ప్రజాక్షేత్రం) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇవాళ్టి హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు
రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలం*మ రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భధ్రత పెంచిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ మే 16 (ప్రజాక్షేత్రం):గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు
ఏపీలో ఆ పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. డీబీటీ నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆంధ్రప్రదేశ్ మే 16 (ప్రజాక్షేత్రం):డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మే 15,
హైదరాబాద్ సిటీ ని కమ్మేసిన మేఘాలు భారీ వర్షం అలర్ట్ హైదరాబాద్ మే 16 (ప్రజాక్షేత్రం): సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం అయ్యింది. ఉదయం నుంచి ఉక్కబోత, వేడిగాలులతో ఉన్న
బ్రెయిన్ డెడ్… ఐదుగురి జీవితాల్లో వెలుగు. వనపర్తి మే 16 (ప్రజాక్షేత్రం): వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండలం కంబలాపురంలో ఓ తల్లి తాను చనిపోయి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. లక్ష్మీ
జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి ఫుడ్డూ డేంజరే హైదరాబాద్ మే16 (ప్రజాక్షేత్రం): జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి ఫుడ్డూ డేంజరే ఇంట్లో వండుకునే ఆహారమైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో