సీఏఏ అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్ లఖ్నవూ మే 16 (ప్రజాక్షేత్రం): సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన
చేవెళ్లలో బిజెపి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి శంకర్ పల్లి మే 14 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల నియోజకవర్గంలో బిజెపి గెలుపుకై కృషి చేసిన
మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి, విక్రమార్క కు ఘన సన్మానం భూపాలపల్లి మే 15 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హాదాలో మొదటి సారిగా జయశంకర్
ములుగు జిల్లాలో అంగన్వాడి టీచర్ దారుణ హత్య? ములుగు మే 15 (ప్రజాక్షేత్రం): ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ ఈరోజు హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల
లిఫ్ట్లో చిక్కుకున్నవారు సురక్షితం.. 15 మందిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రాజస్థాన్ మే 15 (ప్రజాక్షేత్రం): రాజస్థాన్లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా
త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మే 15 (ప్రజాక్షేత్రం): రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పా రు.ఇప్పటి వరకు
హైదరాబాద్ జూలో బెంగాల్ టైగర్ మృత్యువాత హైదరాబాద్ మే 15 (ప్రజాక్షేత్రం): హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం సాయంత్రం మృత్యువాత పడింది.
నేటి నుంచి టెట్ హాల్టికెట్ల డౌన్లోడింగ్ హైదరాబాబాద్, మే 15 టీఎస్ టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్
నేడు సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్ మే 15 రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్,సీపీగెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నట్టు టీఎస్ సీపీజీఈటీ కన్వీనర్
HDFCబ్యాంక్ ఫ్రాడ్.. ధీరజ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ హైదరాబాద్ మే 15 (ప్రజాక్షేత్రం): డిహెచ్ ఎఫ్ఎల్ బ్యాంక్ మోసం దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, మంగళవారం సాయంత్రం ధీరజ్