Praja Kshetram
Home Page 269
తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Praveen
ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి   మొయినాబాద్ మే 13 (ప్రజాక్షేత్రం) మండలం ఎనికేపల్లి గ్రామంలో(142,143 బూత్ లలో) కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నా చేవెళ్ల పార్లమెంట్
తెలంగాణ

సొంత గ్రామంలో ఓటు వేసిన పామేన భీం భరత్

Praveen
సొంత గ్రామంలో ఓటు వేసిన పామేన భీం భరత్   చేవెళ్ల మే13(ప్రజాక్షేత్రం):చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే,చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీం భరత్ షాబాద్ మండలంలోని తన
తెలంగాణ

తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది : వికాస్ రాజ్

Praveen
హైదరాబాద్‌: వర్షాలు, విద్యుత్‌ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు.
తెలంగాణ

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

Praveen
ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్   శంకర్‌ పల్లి మే 12(ప్రజాక్షేత్రం): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును
జాతీయం

బీజేపీ గెలిస్తే.. యోగి రాజకీయ జీవితం రెండు నెలల్లో అంతం: అరవింద్ కేజ్రీవాల్

Praveen
బీజేపీ గెలిస్తే.. యోగి రాజకీయ జీవితం రెండు నెలల్లో అంతం: అరవింద్ కేజ్రీవాల్   న్యూఢిల్లీ మే12 (ప్రజాక్షేత్రం): బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ శనివారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ
తెలంగాణ

న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి

Praveen
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి   హైదరాబాద్‌ మే 12 (ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల
తెలంగాణ

శంకర్‌పల్లిలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్…బిజెపిలో చేరిన ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి

Praveen
శంకర్‌పల్లిలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్…బిజెపిలో చేరిన ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి   శంకర్‌ పల్లి మే 11 (ప్రజాక్షేత్రం): ఎన్నికలవేళ టిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శంకర్‌ పల్లి మండల
తెలంగాణ

మతోన్మాద బిజెపి శక్తులను ఓడించండి

Praveen
మతోన్మాద బిజెపి శక్తులను ఓడించండి ఇండియా కూటమి అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డిని గెలిపించండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం షాద్ నగర్ మే11
పాలిటిక్స్

వేముల గ్రామంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Praveen
వేముల గ్రామంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రవల్లి మే10(ప్రజాక్షేత్రం): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఎర్రవల్లి మండల
తెలంగాణ

కార్మిక చట్టాలు రద్దు చేసిన మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి… సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

Praveen
కార్మిక చట్టాలు రద్దు చేసిన మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి… సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ షాబాద్ మే 10 (ప్రజాక్షేత్రం): దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో కార్మికులకు