Praja Kshetram
Home Page 271
తెలంగాణ

బిజెపికి మద్దత్తుగా దుడుకుపోతున్న ఎమ్మార్పీఎస్

Praveen
బిజెపికి మద్దత్తుగా దుడుకుపోతున్న ఎమ్మార్పీఎస్ షాబాద్ మే 06 (ప్రజాక్షేత్రం): మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం నిర్వహించారు బిజెపి పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్
పాలిటిక్స్

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం సంపూర్ణ మద్దతు

Praveen
పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం సంపూర్ణ మద్దతు సిపిఎం చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి అల్లి దేవేందర్ చేవెళ్ల మే 05 (ప్రజాక్షేత్రం): దేశంలో మతోన్మాద బిజెపి ని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ
క్రైమ్ న్యూస్

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు

Praveen
ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు   తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్ గఢ్ మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్ కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన
తెలంగాణ

కాంగ్రెస్ లో చేరిన పెద్ద మంగళారం నాయకులు

Praveen
కాంగ్రెస్ లో చేరిన పెద్ద మంగళారం నాయకులు   మొయినాబాద్ మే 01(ప్రజాక్షేత్రం): మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు పలువురు నాయకులు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం
తెలంగాణ

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి

Praveen
కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి  హైదరాబాద్ మే 01(ప్రజాక్షేత్రం)కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ, శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ
తెలంగాణ

న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

Praveen
న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష   మహబూబాబాద్ మే 01 (ప్రజాక్షేత్రం):డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్
తెలంగాణ

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

Praveen
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు హైదరాబాద్‌ మే 01(ప్రజాక్షేత్రం): తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం
క్రైమ్ న్యూస్

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

Praveen
గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య   హైదరాబాద్ మే 01 (ప్రజాక్షేత్రం): హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు
పాలిటిక్స్

నేడు తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం

Praveen
నేడు తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం   హైదరాబాద్ మే 01 (ప్రజాక్షేత్రం): లోక్‌సభ ఎన్నికల ప్రచార నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. నేడు ఆయన హైదరాబాద్‌