Praja Kshetram
Home Page 273
తెలంగాణ

చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..

Praveen
చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి 100 మంది
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నాయుడుకి ఘనంగా స్వాగతం పలికాన కోడుమూరు నాయకులు

Praveen
చంద్రబాబు నాయుడుకి ఘనంగా స్వాగతం పలికాన కోడుమూరు నాయకులు కోడుమూరు ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): మండలం కోడుమూరు గ్రామం విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందమందికి పైగా బయలుదేరి గూడూరులో చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్

*గూడ్స్ బోగీలోచెలరేగిన మంటలు*

Praveen
*గూడ్స్ బోగీలోచెలరేగిన మంటలు* కర్నూలు ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): చిప్పగిరి మండలం నంచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ బోగీలోచెలరేగిన మంటలు వేగంగా వెళ్తున్న గూడ్స్ భోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన గూడ్స్
ఆంధ్రప్రదేశ్

రాజకీయ పార్టీలకు లక్ష్మీనారాయణ సవాల్

Praveen
రాజకీయ పార్టీలకు లక్ష్మీనారాయణ సవాల్ ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు, ఆస్తులు కూడా పెట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.అలాగే
తెలంగాణ

ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Praveen
  ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు   మహబూబాబాద్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల
జాతీయం

ఒడిషాలో బీజేడీతో బీజేపీ లాలూచీ : రాహుల్ గాంధీ

Praveen
ఒడిషాలో బీజేడీతో బీజేపీ లాలూచీ : రాహుల్ గాంధీ ఒడిషా ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): బీజేడీ, బీజేపీలు కుమ్మ‌క్క‌య్యాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర‌పారాలో ఆదివారం జ‌రిగిన బ‌హిరంగ స‌భలో రాహుల్
తెలంగాణ

అగ్నిప్రమాదంలో కార్మికుల ప్రాణాలు కాపాడిన బాలుడికి రేవంత్ రెడ్డి సన్మానం

Praveen
అగ్నిప్రమాదంలో కార్మికుల ప్రాణాలు కాపాడిన బాలుడికి రేవంత్ రెడ్డి సన్మానం హైదరాబాద్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లా నందిగామలో గత శుక్రవారం నాడు ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన
జాతీయం

రిజ‌ర్వేష‌న్ల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా ఫైర్‌

Praveen
రిజ‌ర్వేష‌న్ల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా ఫైర్‌ న్యూఢిల్లీ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): బీజేపీ మూడోసారి అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గిస్తార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర
తెలంగాణపాలిటిక్స్

కొండ విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన సింగపూర్ యువకులు

Praveen
కొండ విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన సింగపూర్ యువకులు   శంకర్ పల్లి ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పని చేస్తుననారన్నారని చేవెళ్ల లోక్ సభ బీజేపీ
తెలంగాణ

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి ఎంపిపి శంకర్ పల్లి

Praveen
ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి ఎంపిపి శంకర్ పల్లి   శంకర్ పల్లి ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం) : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శంకరపల్లి మండలంలో కార్యకర్తలు ఘనంగా