Praja Kshetram
Home Page 276
తెలంగాణ

ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం_అమిత్ షా

Praveen
ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం_ మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం ఇక్కడ 12 సీట్లు గెల్చుకుంటాం:అమిత్‌ షా సిద్దిపేట,నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 (ప్రజాక్షేత్రం):
జాతీయం

ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌.. బరిలో ప్రముఖులు

Praveen
ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌.. బరిలో ప్రముఖులు న్యూఢిల్లీ ఏప్రిల్ 26 (ప్రజాక్షేత్రం): లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల
తెలంగాణ

కాంగ్రెస్‌, బీజేపీ దొందుదొందే..

Praveen
కాంగ్రెస్‌, బీజేపీ దొందుదొందే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసింది కేసీఆర్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆమనగల్లు, ఏప్రిల్‌ 25 (ప్రజాక్షేత్రం) : సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ
తెలంగాణ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 420 హామీలు – కెసిఆర్

Praveen
KCR | ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చింది. మహిళలకు రూ.2500 ఇస్తమన్నరు. గృహజ్యోతితో అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రంపోయిందని ఇవాళ జనం మొత్తుకుంటున్నరు. ఆడపిల్లలకు, యువతులకు, చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు.
తెలంగాణ

ఈనెల 27న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల మాదిగ విద్యార్థుల సదస్సును జయప్రదం చేయండి

Praveen
ఈనెల 27న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల మాదిగ విద్యార్థుల సదస్సును జయప్రదం చేయండి ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ శంకర్ పల్లి ఏప్రిల్
పాలిటిక్స్

ఎంపీ రంజిత్ రెడ్డి నామినేషన్ కి భారీగా తరలిన శంకర్ పల్లి మండల్ మరియు మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు

Praveen
ఎంపీ రంజిత్ రెడ్డి నామినేషన్ కి భారీగా తరలిన శంకర్ పల్లి మండల్ మరియు మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు శంకర్ పల్లి ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం):గురువారం నాడు పార్లమెంట్ సభ్యుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్
పాలిటిక్స్

చేవెళ్ల అసెంబ్లీ మేనేజ్మెంట్ కమిటీ గిరిజన మోర్చ్ ఇన్చార్జిగా హర్షవర్ధన్ నాయక్

Praveen
చేవెళ్ల అసెంబ్లీ మేనేజ్మెంట్ కమిటీ గిరిజన మోర్చ్ ఇన్చార్జిగా హర్షవర్ధన్ నాయక్ శంకర్ పల్లి ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం):గురువారం నాడు భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ లో గల చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.

Praveen
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. హైదరాబాద్, ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు
తెలంగాణ

సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.

Praveen
సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన కేసీఆర్. మిర్యాలగూడ ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం):
పాలిటిక్స్

రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి

Praveen
సిద్దిపేట్, ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం): కేంద్ర మంత్రి అమిత్ షా సిద్దిపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్‌లో పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన