Praja Kshetram
Home Page 278
ఇతర రాష్ట్రాలుతెలంగాణ

ప్రచార వాహనాలు ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

Praveen
ప్రచార వాహనాలు ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్ల ఏప్రిల్ 20 (ప్రజాక్షేత్రం):  శనివారం చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు వద్ద బంగారు మైసమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చేవెళ్ల
పాలిటిక్స్

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

Praveen
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ   చేవెళ్ల ఏప్రిల్ 20 (ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్
తెలంగాణ

పట్టణమంతా శుభ్రంగా ఉండాలి: శంకర్ పల్లి కమిషనర్ శ్రీనివాస్

Praveen
పట్టణమంతా శుభ్రంగా ఉండాలి: శంకర్ పల్లి కమిషనర్ శ్రీనివాస్   శంకర్ పల్లి ఏప్రిల్ 20 (ప్రజాక్షేత్రం): శంకర్‌పల్లి పట్టణమంతా శుభ్రంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం మార్నింగ్ వాక్ లో కమిషనర్
తెలంగాణపాలిటిక్స్

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కెసిఆర్ ఇల్లందు సభలో మాట్లాడుతూ ఎప్పటినుంచో కలలు కన్నా లంబాడాలు తమ తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలనే డిమాండ్ ను నెరవేర్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్ని దేనిని ఆయన అన్నారు. తమ తండాలకు ఎన్నికైన సర్పంచులుగా
తెలంగాణపాలిటిక్స్

ఇక గ్యాస్ సిలిండర్ 500 కే.. ప్రతి ఇంట్లోకి రానున్న మరో రెండు గ్యారెంటీలు…మహిళ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

ఈ గ్యారెంటీ ల వల్ల ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా మేలు జరగనుంది. చెప్పింది చెప్పినట్టు అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం కట్టించారు