ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల. తెలంగాణ బ్యూరో జనవరి 13(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ
కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న యువతిపై గ్యాంగ్ రేప్ – ఆరు రోజుల క్రితం జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి. – కొన్ని గంటల పాటు కదులుతున్న కారులో అత్యాచారం. – కేసు
హిమాచల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. – హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడిపోయిన ప్రైవేట్ బస్సు – ప్రమాదంలో 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు – మృతుల కుటుంబాలకు
పీఠం ఎవరిది? – రిజర్వేషన్ల ముందే మొదలైన మంతనాలు. – ఆశావాహులతో శంకర్ పల్లి వేడెక్కింపు. – నువ్వా నేనా అన్నట్టు మున్సిపాలిటీ సమరం. శంకర్ పల్లి, జనవరి 08(ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లాలోని
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి – టి యు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి వలిగొండ జనవరి 8(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన
ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై డిఎం. వనపర్తి ప్రతినిధి జనవరి 08(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా పౌరసరఫరాల అధికారి కుంభ జగన్మోహన్ గురువారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల దుర్మరణం. – చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు అక్కడికక్కడే మృతి. – మృతులంతా ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ విద్యార్థులు. – మోకిల నుంచి హైదరాబాద్
రుద్రారం లో అక్రమ ఎర్రమట్టి రవాణాపై ఎమ్మార్వోకు వినతిపత్రం – సీఐకి సమాచారం… తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. షాబాద్ జనవరి 6( ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో జరుగుతున్న
మండలిలో కంటతడి పెట్టిన ఎమ్మెల్సీ కవిత. – అవమానించి పార్టీలో నుంచి గెంటేశారంటూ భావోద్వేగం – బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపణ – అవినీతిని ప్రశ్నించినందుకు తనను వేధించారని మండిపడ్డ
జమ్మిగడ్డలో శేరి మణెమ్మ సేవా కార్యక్రమం కాప్రా, జనవరి 04(ప్రజాక్షేత్రం):డా. ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో బీఆర్ఎస్ ఉద్యమకారురాలు శేరి మణెమ్మ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా