ప్రజాపాలన అంటే ఇదేనా? – చెప్పుల వరుస వద్ద రైతు పడుకున్న ఫొటోను ట్వీట్ చేసిన బీఆర్ఎస్, కేటీఆర్ – తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత – గ్రామాల్లోని ఎరువుల
పెచ్చులూడిన కొత్త కలెక్టరేట్… ఆర్అండ్ బి ఈఈకి తప్పిన ప్రమాదం మహబూబ్ నగర్ ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):రోడ్డు భవనాల శాఖ, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్షంతో నూతన కలెక్టరేట్ భవనం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చింది. కొత్త
బాలుడి ప్రాణం తీసిన వేడిపాలు అమరావతి ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):వేడి పాలు మీదపడడంతో ఓ బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన
10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు..! హైదరాబాద్ ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. న్యాయసలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు
చినుకు పడితే చిత్తడే – శంకర్ పల్లి నుండి ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద రోడ్డు దుస్థితి – స్కిడ్ అవుతున్న బైక్ లు.. నిత్యం ప్రమాదాలు – శంకర్ పల్లి నుండి ఫత్తేపూర్
సీఎంకు పాదాభివందనం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ శరత్కు మళ్లీ పదవి! – రెడ్కో చైర్మన్గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ శరత్ – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు – గతంలో సీఎం రేవంత్
ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ – ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ – ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రుల హాజరు – సెప్టెంబర్
మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్..! – భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..! హైదరాబాద్ ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 2,620
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు తాండూరు ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్