Praja Kshetram
Home Page 31
క్రైమ్ న్యూస్

కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి

Praveen
కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి   సిద్దిపేట ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామం లో కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి….మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు
క్రైమ్ న్యూస్

ఏసీబీ వలలో తహశీల్దారు మరియు మండల సర్వేయర్

Praveen
ఏసీబీ వలలో తహశీల్దారు మరియు మండల సర్వేయర్     ఆమనగల్ ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడటంలేదు. నిత్యం
తెలంగాణ

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు 

Praveen
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు   హైదరాబాద్ ఆగస్టు 19(ప్రజాక్షేత్ర):హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న
తెలంగాణ

వనపర్తి లో ఘనంగా బోనాల పండుగ

Praveen
వనపర్తి లో ఘనంగా బోనాల పండుగ   వనపర్తి, ఆగస్టు 19 (ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం బోనాల (పోచమ్మ పండగ) పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి
జాతీయం

ముంబై గణేశుడికి రూ. 474 కోట్ల బీమా.. కారణమిదే!

Praveen
ముంబై గణేశుడికి రూ. 474 కోట్ల బీమా.. కారణమిదే! – ముంబై జీఎస్‌బీ సేవా మండల్ గణేశుడికి రూ. 474.46 కోట్ల భారీ బీమా – స్వామివారికి 66 కిలోల బంగారం, 336 కిలోల
తెలంగాణ

బోనాల పండుగలో మరోసారి బయటపడ్డ కుల వివక్ష

Praveen
బోనాల పండుగలో మరోసారి బయటపడ్డ కుల వివక్ష     మిడ్జిల్ ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):గతంలో దళితులు శ్రీరామనవమి రోజు ఆలయంలోకి ప్రవేశించారు. అప్పటినుండి గ్రామంలో ఇతర కులస్తులు దేవాలయంలోకి రావడం లేదు. దళితులు ఆలయ
తెలంగాణ

విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు:అకునూరి మురళి

Praveen
విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు   – సీఎం మీద విమర్శలు చేసిన అకునూరి మురళి హైదరాబాద్ ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన
ఆంధ్రప్రదేశ్

“బాబు షూరిటీ మోసం గ్యారంటీ” క్షేత్రస్థాయిలో జరగాలి

Praveen
“బాబు షూరిటీ మోసం గ్యారంటీ” క్షేత్రస్థాయిలో జరగాలి   – ప్రతి గడపకు వెళ్ళి ప్రజలను చైతన్య పరచాలి – 31వ తేదీలోగా వార్డు, బూతు స్థాయి కమిటీలు పూర్తి కావాలి – దక్షిణ
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలి 

Praveen
ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలి   – కరీంనగర్ నియోజకవర్గంలో ఇండ్ల పంపిణీ చేయాలి. – ఇంతవరకు ఇండళ్లను కేటాయించకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. – నాయకుల అంతర్గత సమస్యల్లో పేదలను బలి
క్రైమ్ న్యూస్

రామంతాపూర్‌లో ఉద్రిక్తత.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య.

Praveen
రామంతాపూర్‌లో ఉద్రిక్తత ఆరుకు చేరిన మృతుల సంఖ్య. హైదరాబాద్ ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆరా తీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని