కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి సిద్దిపేట ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామం లో కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి….మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు
ఏసీబీ వలలో తహశీల్దారు మరియు మండల సర్వేయర్ ఆమనగల్ ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నా రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడటంలేదు. నిత్యం
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు హైదరాబాద్ ఆగస్టు 19(ప్రజాక్షేత్ర):హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న
వనపర్తి లో ఘనంగా బోనాల పండుగ వనపర్తి, ఆగస్టు 19 (ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం బోనాల (పోచమ్మ పండగ) పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి
ముంబై గణేశుడికి రూ. 474 కోట్ల బీమా.. కారణమిదే! – ముంబై జీఎస్బీ సేవా మండల్ గణేశుడికి రూ. 474.46 కోట్ల భారీ బీమా – స్వామివారికి 66 కిలోల బంగారం, 336 కిలోల
బోనాల పండుగలో మరోసారి బయటపడ్డ కుల వివక్ష మిడ్జిల్ ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):గతంలో దళితులు శ్రీరామనవమి రోజు ఆలయంలోకి ప్రవేశించారు. అప్పటినుండి గ్రామంలో ఇతర కులస్తులు దేవాలయంలోకి రావడం లేదు. దళితులు ఆలయ
విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు – సీఎం మీద విమర్శలు చేసిన అకునూరి మురళి హైదరాబాద్ ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన
“బాబు షూరిటీ మోసం గ్యారంటీ” క్షేత్రస్థాయిలో జరగాలి – ప్రతి గడపకు వెళ్ళి ప్రజలను చైతన్య పరచాలి – 31వ తేదీలోగా వార్డు, బూతు స్థాయి కమిటీలు పూర్తి కావాలి – దక్షిణ
ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలి – కరీంనగర్ నియోజకవర్గంలో ఇండ్ల పంపిణీ చేయాలి. – ఇంతవరకు ఇండళ్లను కేటాయించకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. – నాయకుల అంతర్గత సమస్యల్లో పేదలను బలి
రామంతాపూర్లో ఉద్రిక్తత ఆరుకు చేరిన మృతుల సంఖ్య. హైదరాబాద్ ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆరా తీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని