మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల – రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు – 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు
ఏందయ్యా…. హైతబాద్ లో ఈ అక్రమాలు ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధం మరియు దాని వల్ల పర్యావరణానికి మరియు ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. ఇది చట్టపరమైన చర్యలకు మరియు జరిమానాలకు
చరిత్ర సృష్టించినా ఆర్సీబీ.. కప్పు కొట్టేశారు 18 ఏళ్ల కళ ఈరోజు నేరవెరింది. ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ కప్పును సోంతం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్
ఆ ఎస్సై మామూలోడు కాదుగా.. ఏం చేశాడో తెలిస్తే.. – గంజాయి నిందితుల స్టేషన్ బెయిల్కు రూ.2.50 లక్షలు! – చక్రం తిప్పిన బదిలీ అయిన ఎస్ఐ – విషయం బయటకు పొక్కడంతో
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు – 2 లక్షల మైలురాయిని దాటిన ఈవీలు – 80 శాతానికి పైగా టూవీలర్లు – పెరుగుతున్న కాలుష్యరహిత వాహనాలు – ఛార్జింగ్ స్టేషన్లు పెంచితే మరింతగా
శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్ తిరుపతి జూన్ 02(ప్రజాక్షేత్రం): శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్ ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ తిరుమల శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందారు. సోమవారం తెల్లవారుజామున తన
దమ్ముంటే సస్పెండ్ చేయండి… అందరి జాతకాలు బయటపెడతా: రాజాసింగ్ సవాల్ – సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానన్న రాజాసింగ్ – నోటీసులు కాదు, సస్పెండ్ చేయాలని డిమాండ్ – ఎవరి వల్ల
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.. హైదరాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):పద్మశ్రీ పురస్కారగ్రహీత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదివారం
తెలంగాణలో భారీగా పెరిగిన రేషన్ కార్డులు.. మీకూ కొత్త రేషన్ కార్డు వచ్చిందా? హైదరాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన 18 కిలోల సన్న బియ్యం (ఒక్కో లబ్ధిదారుడికి) ఒకేసారి
వట్టి నాగులపల్లి వాసికి దళితరత్న అవార్డు రాజేంద్రనగర్, జూన్ 01(ప్రజాక్షేత్రం):అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ మాలల సమితి దళిత రత్న అవార్డు 2025ను రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ వట్టి నాగులపల్లి గ్రామ వాసి