ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ – ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న మంద కృష్ణ – ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు – చంద్రబాబుతో
విజిలెన్స్కు చిక్కిన అవినీతి తిమింగలం.. – చీఫ్ ఇంజినీర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు స్వాధీనం.. ఒడిశా మే 30(ప్రజాక్షేత్రం):ఒడిశా లోని భువనేశ్వర్ లో ఓ భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్కు చిక్కింది.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య యాచారం మే 30(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చిం తపట్లలో శుక్రవారం చోటుచేసుకొంది.
స్థానిక ఎన్నికలపై సర్కార్ వర్కౌట్..! ఆ తేదీలోగా పూర్తి చేయాలని టార్గెట్..!! హైదరాబాద్ మే 29(ప్రజాక్షేత్రం):ఆగష్టు 15లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక! – మహానాడు వేదికపై ప్రమాణ స్వీకారం – నమ్మకాన్ని నిలబెట్టుకుంటా – పార్టీని మరింత సమర్ధవంతంగా నడిపిస్తా అమరావతి మే 28(ప్రజాక్షేత్రం):తెలుగుదేశం పార్టీ
వామ్మో వీడు మాములోడు కాదు.. ఏడు గుంటల భూమి కోసం రూ.12 లక్షల లంచం ఇబ్రహీంపట్నం మే 28(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. పలువురు రెవెన్యూ అధికారులు
పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన గౌరవం: మంద కృష్ణ – దేశ సమస్యల పరిష్కారమే తన తదుపరి లక్ష్యమని వ్యాఖ్య – అన్ని వర్గాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి హైదరాబాద్
జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారు: రఘునందన్ రావు జోస్యం – షర్మిల మాదిరి కవిత పాదయాత్ర చేస్తారన్న రఘునందన్ రావు – దెయ్యాల మధ్య కవిత పదేళ్లు ఎలా ఉన్నారని
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాదిగ ఢీల్లీ మే 27(ప్రజాక్షేత్రం):పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక