ఆ పోలిసుకు ముడుపులు ముట్టుతే చాలు నిజామాబాద్ మే 19(ప్రజాక్షేత్రం):ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓ పోలీస్ స్టేషన్ లో మొరం ,ఇసుక,పర్మిట్లు అయిన ,సక్రమం అయిన0 ఆక్రమం అయిన ఆ మండల పోలీస్
ఘనంగా వెంకట్ రెడ్డి కి జన్మదిన వేడుకలు..అభిమానుల శుభాకాంక్షల వెల్లువ శంకర్ పల్లి మే 19(ప్రజాక్షేత్రం): గుడిమ్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మనగారి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శంకర్ పల్లి
మర్చిపోయాడా.. వదిలించుకున్నాడా.. భర్త చేసిన పని చూస్తే నవ్వాగదు వెబ్డెస్క్ (ప్రజాక్షేత్రం):సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా,
పిన్నిసు మింగి చిన్నారి మృతి వర్గల్ మే 19(ప్రజాక్షేత్రం):ఆట వస్తువులోని పిన్నిసు మింగడంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన
ఇందిరమ్మ ఇల్లు రాలేదని..వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ తుంగతుర్తి మే 18(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోతానంటూ హల్చల్
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ – కీలక నిర్ణయం తీసుకున్న తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు హైదరాబాద్ మే 18(ప్రజాక్షేత్రం): తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ
ప్యాకెట్ ఫుడ్ తింటున్నారా? హైదరాబాద్ మే 18(ప్రజాక్షేత్రం):ప్రపంచ వ్యాప్తంగా అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకెట్ ఫుడ్కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇంట్లో వంటలు వండుకునే ఓపిక లేక ప్యాకెట్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు.
కారు డోర్ లాక్.. నలుగురు చిన్నారుల మృతి. ప్రజాక్షేత్రం, వెబ్డెస్క్:ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కారు డోర్ లాక్ కావడంతో నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి