దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు – పంచాయతీ ఆఫీస్లో బంధించి మరీ ! – ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు – దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు –
బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ అమరవీరులు, ఉద్యమ నేతలకు నివాళులు
సభకు సర్వం సిద్ధం.. జోన్ల వారీగా రూట్ మ్యాప్ – ఎల్కతుర్తిలో విస్తృత ఏర్పాట్లు – భారీ ఎత్తున జన సమీకరణ – ఉమ్మడి జిల్లాల వారీగా జోన్లు – పార్కింగ్ కోసం ఐదు
లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై చర్యలు – కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం – సెల్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ పై దాడి చేసిన స్టూడెంట్ – మనస్తాపంతో
డోలీలో ఆరు కిలోమీటర్లు ! – వైద్యం కోసం గిరిజనుల పాట్లు రోలుగుంట ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన నీలబంద పివిటిజి కొందు గిరిజన
హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిందే.. పాకిస్థానీలకు నోటీసులు హైదరాబాద్, ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):నగరంలో ఉన్న నలుగురు పాకిస్థానీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం లోగా హైదరాబాద్ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్.. పాల్గొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ 2025 శనివారం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండో రోజు భారత్ సమ్మిట్ జరుగుతోంది. భారత్
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే? ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు! హైదరాబాద్ ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం): తెలంగాణ టెన్త్ విద్యాలకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో 2025 టెన్త్ ఫలితాలు
చల్లగా చిల్ అవుదామనుకుంటే… కోదాడ బార్లో షాక్..! కోదాడ ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):డబ్బులు చెల్లించి బీరు తీసుకున్న యువకుడికి ఎక్స్పరి డేట్ అయిపోయిన బీరును అందించారు కోదాడ పట్టణంలోని ఓ బార్ అండ్