సోషల్ మీడియా, ఏఐ పై అప్రమత్తంగా ఉండాలి. – త్వరలో హైదరాబాదులో జాతీయ సదస్సు. – అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ. – తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే
ఏసీబీ కీ చిక్కిన ఆర్ఐ భూ సర్వే కోసం రూ.26 వేలు.. – రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్న అధికారులు. – జనగామ జిల్లాలో ఘటన. రఘునాథపల్లి ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):జనగామ జిల్లాలో ఏసీబీ
పట్టాలపై విరిగిపడ్డ చెట్టు… రైళ్ల రాకపోకలకు అంతరాయం వికారాబాద్, ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండలం మమదాన్ పల్లి గ్రామ సమీపంలో గాలివానకు రైల్వే పట్టాలపై చెట్టు విరిగిపడింది. చుట్టుపక్కల రైతులు అప్రమత్తమై
కుక్కల దాడిలో గాయపడిన విద్యార్థి పట్టించుకోని గ్రామ కార్యదర్శి శంకర్ పల్లి ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):విచ్చలవిడిగా కుక్కలు జనాలపై స్వైర విహారం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం రాత్రి మహమ్మద్ హమీద్ ఐదో
ఆల్టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు నేషనల్ బ్యూరో ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి
ఆర్టిసి3038 కొత్త కొలువులు – భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఎస్సి వర్గీకరణ – ప్రక్రియ కారణంగా జాప్యం భర్తీ కానున్న 2వేల – డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు
రజతోత్సవ సభ వేళ.. బిఆర్ఎస్ లో రచ్చ! మానుకోట నేతల మధ్య బహిర్గతమైన విభేదాలు సత్యవతి రాథోడ్పై విరుచుకుపడ్డ రవీందర్ రావు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల్లో ఆధిపత్యపోరు కొద్ది రోజుల్లో
ఐడియా అదిరిపోయింది..! డీజిల్ మోటార్తో స్మార్ట్ ఫోన్లకు ఛార్జింగ్..!! పెద్దేముల్ ఏప్రిల్ 19(ప్రజాక్షేత్రం):గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. గాలివాన బీభత్సానికి
అయ్యో.. రామచిలుక ఎంత పనిచేసింది..! పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ.. హన్మకొండ ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం):చిలుక చేసిన పనికి చిలుక జ్యోతిష్యుడు, బైక్ మెకానిక్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి
ఐటీఐ అర్హతతో.. రైల్వేలో 9970 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాద్ ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం):నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి తర్వాత ఐటీఐ డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇదో సువర్ణ అవకాశం. దేశ వ్యాప్తంగా